
theft
6 సైబర్ నేరాల్లో రూ.5.82 లక్షలు కొట్టేసిన్రు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్లో సైబర్ క్రిమినల్స్ ఆరుగురిని ట్రాప్ చేసి రూ.5 లక్షలు 82 వేలు కాజేశారు. సైదాబాద్ కి చెందిన అయూబ్ అన్సారీకి బ్లూడార్ట్
Read Moreకరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న ధనలక్ష్మీ జ్యువలరీ షాపులో గురువారం దొంగలు పడ్డారు. షాపులో ఉన్న 250 గ్రాముల బంగార
Read Moreదేవాలయంలో చోరీ.. సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్ గౌరెల్లి గ్రామంలో మంత్రాల ఎల్లమ్మ దేవాలయం లో చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు హుండీ ని పగులగొట్టి అందులో ఉన్న డబ్
Read Moreపోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..
లాక్డౌన్ వేళ దొంగల హల్ చల్ కరోనాకు బయపడి ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉంటుంటే.. దొంగలు మాత్రం భయపడకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. పోలీసులు కరోన
Read Moreవైన్స్ షాపులో చోరీకి పాల్పడ్డ పాత నేరస్తులు అరెస్ట్
హైదరాబాద్: వైన్స్ షాపులో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తీరుగుతున్న ముగ్గురు పాత నేరస్థులను పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. మీ
Read Moreజ్యువెలరీ షాపులో టీవీ చోరీ.. బంగారం టచ్ చేయని దొంగలు
పంజాబ్ లోని పాటియాలాలో వెరైటీ క్రైమ్ జరిగింది. జ్యువెలరీ షాప్ లో దొంగలు పడి.. టీవీ చోరీ చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టి టీవీ మాత్రమ
Read Moreగోడ బద్దలుకొట్టి మద్యం సీసాలు చోరీ
వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట పరిసరాల్లో లాక్డౌన్ సందర్భంగా అధికారులు సీల్ చేసిన వైన్స్కు కన్నం వేసి అందులో ఉన్న మొత్తం
Read Moreప్యాసింజర్ నగలను కొట్టేసిన ఆటోడ్రైవర్
ప్యాసింజర్ నగలనే కొట్టేసి పరారయ్యాడు ఓ ఆటో డ్రైవర్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో ఈ ఘటన జరిగింది. లక్డీకపూల్ నుండి కాకతీయ నగర్
Read Moreమాస్క్ ల పేరుతో 4 లక్షలు కొట్టేసిన్రు
ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన డాక్టర్ ను బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు అగ్గువకే మాస్క్ లు, శానిటైజర్స్ అందిస్తామని మోసం హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్
Read Moreలిఫ్టు అడిగాడు.. బైక్ కొట్టేశాడు
బచ్చన్నపేట, వెలుగు : ఓ దొంగ నమ్మించి బైకి చోరీ చేసిన ఘటన బచ్చన్నపేటలో జరగగా..ఆదివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వివర
Read Moreజగిత్యాల జిల్లాలో దొంగల బీభత్సం
ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న భార్యాభర్తలను కొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని సింగపూర్ లో చోటుచేసుకుంది. బాధితుల
Read Moreహనుమంతుడి గుళ్లో చోరీ.. 8 నెలల్లో ఇది నాల్గవ సారి
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న కొత్తూరు తాడేపల్లి రహాదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. గత 8 నెలల కాలంలో ఇది 4వ సారి. దొం
Read Moreపోలీసులమంటూ నగల వ్యాపారిని బెదిరించి బంగారంతో జంప్..
పోలీసుల మంటూ ఓ నగల వ్యాపారిని బెదిరించి బంగారం, నగదుతో జంప్ అయ్యారు ఇద్దరు దొంగలు. ఈ ఘటన పాతబస్తీలో జరిగింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన సమంత్ పాతబస్తీల
Read More