సిటీలో నేపాల్ ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. ఇటీవలే రాయదుర్గంలో ఓ ముఠా భారీ చేయగా.. నిన్న నాచారం పీఎస్ పరిధిలో మరో నేపాల్ ముఠా భారీ చోరి చేసింది. ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యింది. చోరీ చేసింది పనిమనుషులు అర్జున్, రియాగా గుర్తించారు పోలీసులు. అసలేం జరిగిందంటే.. 14 రోజుల క్రితం నేపాల్ కు చెందిన రియా, అర్జున్ ఓ ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఇంటి యజమాని అతని భార్య శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షల నగదు, 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఇంటి యజమాని ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్ దొంగల కోసం సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సరిహద్దులు, రైల్వే స్టేషన్ల వద్ద వెతుకుతున్నారు.
మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్
- హైదరాబాద్
- October 20, 2020
లేటెస్ట్
- ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ అవుట్ :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎస్సీల అభివృద్ధికి సర్కారు యాక్షన్ ప్లాన్
- కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్
- హార్డ్ డిస్క్ల్లోనే ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్ డేటా
- అభినవ్ గోమటం .. నవ్వించే దొంగ
- ఒంటరైన ఐకే రెడ్డి .. బీఆర్ఎస్కు దూరం .. అందని హస్తం
- ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ
- ఇందూరులో బీఆర్ఎస్ ఎదురీత
- తెలంగాణ అమర్ నాథ్కు వేళాయే.. ఏడాదికి మూడు రోజులే లింగమయ్య దర్శనం
- ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- నెరవేరనున్న దశాబ్దాల కల
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్