three died

బైక్‌ను ఢీ కొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును  లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.  ఆంబోజు కృష్ణ

Read More

కరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల్లోనే ఓ తల్లి, కుమారుడు, కూతురు చనిపోయారు. దాదాపు 80 లక్షల  రూపాయలు ఖర్చు

Read More

రోడ్ యాక్సిడెంట్‌‌లో చిన్నారితో సహా దంపతులు దుర్మరణం

మదనపల్లె: ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో చిన్నారితో సహా దంపతులు మృతి చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి చిత్తూరులోని మదనపల్లి మం

Read More

కాలువలో పడిపోయిన కారు..ముగ్గురి మృతి

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం దుగ్యాల దగ్గర కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్పీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు

Read More