Tirupati
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత
తిరుపతి ఎంపీ, YCP నేత బల్లి దుర్గాప్రసాద్ బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందు
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం
ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మా
Read Moreఎల్లుండి ఆదివారం టీటీడీ డయల్ యువర్ ఈవో
డయల్ చేయాల్సిన నెంబరు 0877-2263261. ఉదయం 9 నుండి 10 వరకు గంటపాటు కార్యక్రమం తిరుపతి: భక్తుల ఇబ్బందులు.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే
Read Moreఇద్దరు చిన్నారులతో కలసి నీటి కుంటలో దూకింది
కుటుంబ కలహాలు భరించలేక.. పిల్లలతో కలసి ఆత్మహత్య చిత్తూరు: ఎర్రవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె జీవితంలో జరగరానిది ఏం జరగిందో ఏమో తెలియరాలేదు కా
Read Moreశేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్..ముగ్గురు తమిళ స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతిలోని శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స
Read Moreటిటిడి నిధులపై కాగ్తో ఆడిట్ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్త
Read Moreతిరుమలలో ఏకాంతంగా అనంత పద్మనాభ వ్రతం
తిరుపతి: పురుషులకు సిరి సంపదల కోసం ఏటా భాద్రపద మాసంలో నిర్వహించే అనంత పద్మనాభ వ్రతాన్ని ఇవాళ సంప్రదాయబద్దంగా ఏకాంతంతా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతా
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreప్రజల్లో అవగాహన కోసం..స్మశానంలో ఎమ్మెల్యే నిరసన
కరోనా మృతుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ విన్నూత నిరసన చేపట్టారు. మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో లోస్మశానం ఒకవైపు
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read Moreపోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 73 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉన్న చంద్రగిరి కల్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు మరో
Read Moreతిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం నాడు తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో జరిగింది. మృతులను స్కావెంజర్స్ క
Read Moreకరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ
కరోనా వచ్చిందంటే చాలు చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరోనాకు భయపడే వాళ్లందరికీ స్పూర్తిగా నిలి
Read More