Today
వర్షం వస్తోందని బైకులు వదిలి.. కారులో వెళ్లిన ముగ్గురి దుర్మరణం
మృతులు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే ప్రతిరోజు భీమరం నుండి తణుకుకు బైకుల మీద అప్ అండ్ డౌన్ వర్షం వల్ల బైకులు వదిలిపెట్టి ఉమ్మడిగా ఒకే కారులు బయలుదేరి..
Read Moreఇండోర్ను మార్చేసిన మన నరహరి
స్వచ్ఛ సర్వేక్షన్ ఫలితాల్లో భారతదేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్ కార్పొరేషన్ కమిషనర్గా
Read Moreనదిలో రెస్క్యూ ఆపరేషన్స్ పై శిక్షణ
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని బ్రిడ్జి సమీపంలో ముదిరాజ్, బెస్త కులస్తులకు నదిలో బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్, ఫస్ట్ ఎయిడ్, సీప
Read Moreచెన్నై కింగ్స్ రుతురాజ్కు మరో రెండు టెస్టులు
బయో బబుల్లోకి 11 మంది సీఎస్కే స్టాఫ్ దుబాయ్: కరోనా బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యంగ్ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్
Read Moreశ్రీశాంత్ పై ముగిసిన నిషేధం
కొచ్చి: టీమిండియా పేసర్ శ్రీశాంత్పై విధించిన ఏడేళ్ల స్పాట్ ఫిక్సింగ్ బ్యాన్ ఆదివారంతో ముగిసిపోయింది. దీంతో సోమవారం నుంచి అతను అన్ని అధికారిక
Read Moreసెంట్రల్ వర్సిటీల్లో.. హెచ్సీయూకు 2వ ర్యాంక్
ఓవరాల్ టాప్ 75 వర్సిటీల్లో ఓయూకు 23వ స్థానం 2020 ఏడాదికి ర్యాంకులు ప్రకటించిన ఔట్ లుక్ మ్యాగజైన్ హైదరాబాద్, వెలుగు: దేశంలోని బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇనిస్
Read Moreఎంసెట్ పూర్తవకముందే మేనేజ్మెంట్ సీట్లకు బేరం
కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం ఉన్నత విద్యామండలి పర్మిషన్ ఇవ్వకముందే అమ్మకాలు సీట్లు చాలానే ఉన్నయ్.. ముందే చేరొద్దంటున్న అధికారులు హైద
Read Moreటీవీతో వస్తడు.. పాఠాలు చూపిస్తడు
కరోనా వల్ల స్కూళ్లు తెరుచుకోలేదు. ఆన్ లైన్ పాఠాలే నడుస్తున్నాయి. కానీ చత్తీస్గఢ్ లోని కొరియా జిల్లాలో చాలా మంది పేద స్టూడెంట్లు స్మార్ట్
Read Moreకలెక్టర్ వెహికల్ ఢీకొట్టి.. కాలుపోతే పట్టిచ్చుకున్నోళ్లే లేరు
మహబూబ్నగర్, వెలుగు: జిల్లా కలెక్టర్ కారు ఢీకొని ఓ పేద కుటుంబం రోడ్డున పడింది. ఆగస్టు 19న మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని అమిస్తాపూర్ వద్ద కలెక్టర్ వె
Read Moreమిడ్మానేరు బ్యాక్ వాటర్లో… మునిగే చెక్డ్యామ్కు రూ.16 కోట్లు
బ్రిడ్జి కమ్ చెక్డ్యామే బెటర్ పాత బ్రిడ్జి పక్కనే మరొకటి కట్టాలని ఏడాది క్రితం ప్రతిపాదన పట్టించుకోని సర్కారు రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిస
Read Moreవీడిన ‘ప్రజాభవన్’ హత్య కేసు మిస్టరీ
చిట్టీ పైసల కోసం బెదిరిస్తున్నాడనే హత్య హైదరాబాద్, వెలుగు: శివరాంపల్లి ప్రజా భవన్ వద్ద సెప్టెంబర్ 8న కిషన్ బాగ్ కి చెందిన మొహమ్మద్ జావిద్(32) అనే వ్
Read More164 వారాలుగా అన్నదానం
ఆదర్శంగా నిలుస్తున్న స్కై ఫౌండేషన్ హైదరాబాద్, వెలుగు:ఎవరైనా ఒకరోజో ..రెండు రోజులో లేదా నెలలో ఒక రోజు పెట్టుకుని రోడ్డు పక్కన అనాథలకు ఫుడ్ ప్రొవైడ్
Read Moreకరోనా రాకున్నా ఇండ్లు శానిటైజేషన్..
గ్రేటర్ హైదరాబాద్ సిటీ జనం ఇంట్రెస్ట్ 60 శాతం కోవిడ్ రానివాళ్లే డాక్టర్లు, క్యూర్ అయిన కరోనా పేషంట్లు కూడా.. రూ.2500 నుంచి ప్యాకేజీలు స్టార్ట్ హైదరా
Read More