Today
ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన
జిహెచ్ఎంసీ ఎన్నికల ఖర్చు కోసమేనని బీజేపీ నేతల ఆరోపణ హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనబాట పట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఖర్
Read Moreకరెంట్ షాక్ తో ట్రాన్స్ కో ఏఈ మృతి
మణుగూరు,వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు 220 కేవీ సబ్ స్టేషన్ లో ఏఈ కరెంట్ షాక్ తో చనిపోయారు. సబ్ స్టేషన్ లో హాట్ లైన్స్ ఏఈ గా పని చేస్తున్న శ్రీధర
Read Moreజ్వరమొస్తే మంచంపై మోయాల్సిందే
రోడ్డు లేక తాటిపాముల తండా వాసుల తిప్పలు పెబ్బేరు,వెలుగు: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేస్తున్నామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు
Read Moreఆదిలాబాద్ టీఆర్ఎస్ లో గ్రూపుల గొడవ
అధికార పార్టీనేతల తలోదారి హైకమాండ్ వద్దకు నేతల పంచాయితీ పోటాపోటీగా వెళ్తున్న నాయకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు ఆదిలాబాద్,వెలుగు: ఉమ్మడ
Read Moreహైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు
కల్లూరు, వెలుగు: రోడ్లపై పెద్ద పెద్ద గుంతలను చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్ ఐ
Read Moreచెరువులోకి బోల్తా కొట్టిన కారు.. ఎస్.ఐ సురక్షితం
కరీంనగర్: రోడ్డు ప్రమాదాల్లో ఇవాళ ఓ అద్భుతం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డుపక్కన చెరువులోకి పడిపోయినా.. అందులో ప్రయాణిస్తున్న ఎస్.ఐ ప్రాణాలతో సురక్ష
Read Moreసొసైటీ బీరువా పగులగొట్టిన ఆఫీసర్లు
అందులో మినిట్స్ బుక్ లేదని వెల్లడి ధర్పల్లి, వెలుగు: ఒన్నాజీపేట్ సొసైటీ బీరువాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఆఫీసర్లు ఆదివారం పగులగొట్టి తెరిచారు. అందు
Read Moreకోటి పెట్టి కట్టిండ్రు.. రెండేళ్లకే కూలింది
కరీంనగర్ గణేశ్నగర్ బైపాస్లో కూలిన డ్రైన్ కరీంనగర్, వెలుగు: కరీంనగర్లో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గణేశ్నగర్
Read Moreసీఎంఎస్లో వెయ్యి కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఏటీఎంలలో క్యాష్ను నింపడం వంటి క్యాష్ మేనేజ్మెం ట్ సర్వీసెస్లను అందించే కంపెనీ సీఎంఎస్, వచ్చే రెండు నెలల్లో వెయ్యి మందిని నియమించ
Read Moreలక్ష్మీ విలాస్ బ్యాంక్ కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు
సీఈఓ సహా మొత్తం ఏడుగురు డైరెక్టర్ల అపాయింట్మెంట్కు నో చెప్పిన షేర్హోల్డర్లు వాళ్లు వద్దే వద్దంటున్న షేర్ హోల్డర్లు ఆడిటర్ నూ ఇంటికి పంపారు.. ముగ్గ
Read Moreదోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్న 21 మంది గ్యాంగ్ అరెస్టు
కడప: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. ఏకంగా 21 మంది దోపిడీ దొంగలను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా
Read Moreకడపలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన
డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట నిరసన.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కడప: జిల్లా కేంద్రంలోని డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు కిర
Read Moreఅనంతపురంలో ఫోటో గ్రాఫర్ హత్య
అనంతపురం: పట్టణంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్లో ప్రైవేటు ఫోటో గ్రాఫర్ మహమ్మద్ రఫీ ఈ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత విభేదాలు.. లేక అక్రమ
Read More












