
TRS
కరోనా టెస్టులపై టీఆర్ఎస్ vs బీజేపీ
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ మధ్య కరోనా పంచాయితీ నడుస్తోంది. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తోంది. మొదట
Read Moreమోడీ, అమిత్ షాలకు సోయి లేదా?
ఢిల్లీలో మర్కజ్ సమావేశాలు జరుగుతుంటే.. ప్రధాని మోడీకి, అమిత్ షాకి సోయి లేదా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా గురించి
Read Moreరాజకీయ నేతలకు కరోనా వస్తే గాంధీ హాస్పిటల్కి వెళ్లరేం?: బీజేపీ నేత పెద్దిరెడ్డి
కరోనా విషయంలో తమ పార్టీ రాజకీయాలు చేయాలనుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత ఈ.పెద్దిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్య
Read Moreనిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప
Read Moreభగీరథుడు శివుడు.. అపర భగీరథుడు కేసీఆర్
త్వరలో రాష్ట్రంలో ఐదు విప్లవాలు తీసుకురాబోతున్నాం రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం ప్రభుత్వం చేసిన పనులను ఐఏఎస్ అధికారులకు పా
Read More2001లో పూట గడవనోళ్లు కోట్లు సంపాదించిన్రు
16వ స్థానంతో కేసీఆర్ పాలనేందో తేలిపోయింది-ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి, వెలుగు: సీ ఓటర్సర్వేలో తెలంగాణకు 16వ స్థానం దక్కడంతోనే.. ముఖ్యమంత్రి
Read Moreకేంద్రం ఇచ్చిన డబ్బులు ఇరిగేషన్కు మల్లిస్తున్నరు
కేంద్రం ఇచ్చిన రూ.7 వేల కోట్ల కరోనా నిధులు ఇరిగేషన్కు: వివేక్ సీఎం కేసీఆర్కు మాయమాటలు చెప్పడం, మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని వివేక్ వెంకటస్
Read Moreసిగ్గులేని సీఎం కేసీఆర్
కేసీఆర్ అవినీతిపై న్యాయ పోరాటం టీఆర్ఎస్ సర్కారు ఉండేది మరో మూడేండ్లే సీఎం అక్రమాలను జనం ముందు నిరూపిస్తం మాఫియా సీఎంలుగా మారిన కేసీఆర్, జగన్ నీళ్ల ప
Read Moreఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా!
టీజీఓ అధ్యక్షురాలు మమత భర్తకు సర్వీస్ పెంపు టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ రాజేందర్ సమీప బంధువుకూ.. గుట్టుగా సర్కార్ జీవోలు హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ సంఘాల ల
Read Moreటీఆర్ఎస్లో ఎమ్మెల్సీ రేస్!
త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇంతకుముందే ఒక స్థానం ఖాళీ.. మూడూ గవర్నర్ కోటా లోనివే.. మళ్లీ చాన్స్ కోసం ట్రై చేస్తున్న నాయిని, కర్నె ప్
Read Moreధనిక రాష్ట్రాన్ని బికారిగా మార్చడంలో, ప్రజల్ని చంపడంలో నంబర్ వన్
సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రం
Read More