TTD
తిరుమల భక్తులకు శుభవార్త : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోనూ నిత్యాన్నదానం ప్రారంభం
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోనూ నిత్యాన్నదానాన్ని 2024 ఫిబ్రవరి 29న ప్రారంభించింది. ఈ మేరకు అన్నద
Read Moreటీటీడీ కీలక నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులును పదవి నుండి తొలగించింది. ఇటీవల
Read Moreతిరుమలకు ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. చాలా రోజుల తరువాత స్వామివారి రోజువారీ ఆదాయం రూ.5కోట్లకు చేరుకుంది. 2024 ఫిబ్రవ
Read Moreటీటీడీ ట్రస్టులకు రూ. 43 లక్షల విరాళం
బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ. 43 లక్షల
Read MoreSreeleela: తిరుమలలో శ్రీలీల..ఇంతమందిలో ఎవరికి ఇవ్వాలండి!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం (ఫిబ్రవరి 19న) తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వ
Read Moreతిరుమల వెంకన్న మే నెల దర్శన టికెట్లు ఫిబ్రవరి 19న విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే నెల దర్శన టిక్కెట్లను ఫిబ్రవరి 19న టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమ
Read Moreతిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తుల
Read Moreతిరుమల పార్వేటి మండపం దగ్గర ఏనుగులు హల్ చల్
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేశాయి. శ్రీగంధం వనం వద్ద టీటీడీ ఏర్పాటు వేసిన ఫెన్సింగ్&zwn
Read Moreఫిబ్రవరి 3 నుండి 5 వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు
తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగనుంది. ఈ క్రమంలో
Read Moreతిరుమల శ్రీవారి బంగారంతో మంగళ సూత్రాలు : టీటీడీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకున్నది. వేంకటేశ్వరస్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో
Read Moreతిరుమల శ్రీవారి బంగారంతో మంగళసూత్రాలు తయారీ : టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆ వేంకటేశ్వరస్వామికి కానుకుల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకే అందే విధం
Read Moreతిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 25 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వరుస సెలవులు ... వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
Read Moreశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ నెలకు అంగ ప్రదక్షణ టిక్కెట్లు రిలీజ్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేసింది టీటీడీ పాలక మండలి. అలాగే శ్రీవారి దర
Read More












