
UttarPradesh
హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు
యూపీ పోలీసులను వివరణ కోరిన ఎన్సీడబ్ల్యూ న్యూఢిల్లీ: హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలను అంత అర్జెంట్ గా అర్ధరాత్రి ఎందుకు చేయాల్సి వచ్చిందని నేష
Read More15 రోజులు పోరాడి ఓడిన మరో నిర్భయ
ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత సెప్టెంబర్ 14న ఆమెపై గ్యాంగ్ రేప్ యువతిని చిత్రహింసలకు గురిచేసిన సైకోలు నిందితులు నలుగురు
Read Moreశ్రీకృష్ణ జన్మభూమిపై వివాదం
ఆలయ సమీపంలోని ఈద్గాను తొలగించాలని మథుర కోర్టులో పిటిషన్ 13.37 ఎకరాలను టెంపుల్కే అప్పగించాలని డిమాండ్ మథుర(ఉత్తర ప్రదేశ్): అయోధ్యలోని రామ జన్మభూమి వ
Read Moreరాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు రిటైర్.. వాళ్లు ఎవరంటే?
ఈ ఏడాది రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. పదవీకాలం పూర్తయి.. ఈ ఏడాది నవంబర్లో రిటైర్ కానున్న ఆ 11 మంది సభ్యుల పేర్లను రాజ్యసభ చైర్
Read Moreవీడియో: పోలీసుల కళ్ల ముందే నిందితుడిని కొట్టి చంపిన జనాలు
హత్యకేసులో నిందితుడిని పోలీసుల కళ్ల ముందే స్థానికులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. సుధీర్ కుమార్ సింగ్ అనే వ్యక్తి రామ్పుర్ బాంగ్రా అనే
Read Moreదొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు
దొంగతనం చేసిండని కొట్టి చంపిన్రు యూపీలో తాగుబోతుపై మూక దాడి చితకబాది సరదా తీర్చుకున్నరు.. బాధితుడి తల్లి ఆవేదన బరేలీ (యూపీ): దొంగతనం చేశాడనే అనుమానంతో
Read Moreఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్
కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్గా తే
Read Moreరన్నింగ్ బస్ లో పడుకున్న మహిళపై అత్యాచారం
నిర్భయ ఘటన తరహాలో లక్నోలో కూడా ఒక మహిళపై రన్నింగ్ బస్ లో అత్యాచారం జరిగింది. లక్నోకు చెందిన 30 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఒక ప్రైవేట్ బస్ లో
Read Moreవీడియో: కరోనా వచ్చిందని ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకిన బ్యాంక్ మేనేజర్
దేశంలో కరోనాతో చాలామంది చనిపోతుంటే.. కరోనా వచ్చిందని భయంతో మరికొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో జరిగ
Read Moreస్కాలర్షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం
స్కాలర్షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలిక.. అత్యాచారానికి గురై.. ఆపై హత్య చేయబడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. లఖింపూర్ ఖేరి జిల్లాలోన
Read Moreశాలరీ కట్ చేస్తానన్నాడని యజమానిని చంపిన ఉద్యోగి
లాక్డౌన్ కారణంగా తనకు ఇవ్వాల్సిన జీతాన్ని తగ్గించి ఇస్తానన్నాడని.. యజమానిని చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. షామ్లీ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ పాడి
Read Moreఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి
ఆపరేషన్ జరుగుతుండగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందని ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. స్థానిక డియోరియా జిల్లాలోని సదార్కు చెందిన భారతీయ జనతా పార్టీ
Read More