UttarPradesh
దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు
దొంగతనం చేసిండని కొట్టి చంపిన్రు యూపీలో తాగుబోతుపై మూక దాడి చితకబాది సరదా తీర్చుకున్నరు.. బాధితుడి తల్లి ఆవేదన బరేలీ (యూపీ): దొంగతనం చేశాడనే అనుమానంతో
Read Moreఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్
కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్గా తే
Read Moreరన్నింగ్ బస్ లో పడుకున్న మహిళపై అత్యాచారం
నిర్భయ ఘటన తరహాలో లక్నోలో కూడా ఒక మహిళపై రన్నింగ్ బస్ లో అత్యాచారం జరిగింది. లక్నోకు చెందిన 30 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఒక ప్రైవేట్ బస్ లో
Read Moreవీడియో: కరోనా వచ్చిందని ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకిన బ్యాంక్ మేనేజర్
దేశంలో కరోనాతో చాలామంది చనిపోతుంటే.. కరోనా వచ్చిందని భయంతో మరికొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో జరిగ
Read Moreస్కాలర్షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం
స్కాలర్షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలిక.. అత్యాచారానికి గురై.. ఆపై హత్య చేయబడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. లఖింపూర్ ఖేరి జిల్లాలోన
Read Moreశాలరీ కట్ చేస్తానన్నాడని యజమానిని చంపిన ఉద్యోగి
లాక్డౌన్ కారణంగా తనకు ఇవ్వాల్సిన జీతాన్ని తగ్గించి ఇస్తానన్నాడని.. యజమానిని చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. షామ్లీ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ పాడి
Read Moreఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి
ఆపరేషన్ జరుగుతుండగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందని ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. స్థానిక డియోరియా జిల్లాలోని సదార్కు చెందిన భారతీయ జనతా పార్టీ
Read Moreచెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక గ్రామానికి చెందిన ఇద్
Read Moreకరోనాకు మరో మాజీ ఎంపీ బలి
కరోనా బారినపడి మరో మాజీ ఎంపీ మృతిచెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురేంద్ర ప్రకాష్ గోయల్ కరోనా సోకి చన
Read Moreసర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి
ఒక వ్యక్తి మృతదేహానికి అతని కుటుంబసభ్యులు ఖననం చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ కి చెందిన అహ్మద్ హసాన
Read Moreరామాలయ భూమి పూజను టీవీల్లో చూసిన 16 కోట్ల మంది
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణ భూమిపూజను టీవీ లైవ్లో సుమారు 16 కోట్ల మంది చూశారని ప్రసార భారతి సీఈఓ వెంపటి శశిశేఖర్ చెప్పారు. దీంతో ఇండియాలో
Read Moreరామునికి నవరత్నాల వస్త్రాలు.. కుట్టింది చిన్న టైలర్ షాపులోనే..
గ్రీన్, ఆరెంజ్ కలర్ డ్రెస్లు సిద్ధం చేసిన టైలర్లు శంకర్లాల్, భగవత్లాలే దర్జీలు 40ఏండ్లుగా రెడీ చేస్తున్నది వీళ్లే అయోధ్య:
Read Moreఅయోధ్య భూమి పూజ ఆహ్వానపత్రిక..
అయోధ్యలో నిర్మించే రాముడి గుడికి సంబంధించిన ఆహ్వాన పత్రిక విడుదలచేయబడింది. సరిగ్గా భూమి పూజకు రెండు రోజుల ముందు ఈ పత్రికను ఆవిష్కరించారు. ఆ పత్రికలో క
Read More