UttarPradesh
కిటికీ నుంచి పైపు వేసి.. పెట్రోల్ పోసి.. ఆరుగురికి నిప్పు
మీరట్లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన యూపీలో వెలుగుచూసింది. మీరట్, ఖార్ఖోడా ప్రాంతంలోని జాహిద్పూర్ గ్రామాన
Read Moreఅత్యాచారం చేసిన ఎస్ఐపై 3నెలల తర్వాత కేసు నమోదు
చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్ పోస్టు వద్ద మహిళపై అత్యాచారం చేసినందుకు యూపీ సబ్ ఇన్స్పెక్టర్పై మూడు నెలల తర్వాత కేసు నమోదై
Read Moreట్రాన్స్ఫార్మర్ని కూడా వదలని దొంగలు
షమ్లి: దొంగలు ఏవైనా విలువైన వస్తువులు, డబ్బులు, నగలు దోచుకెళ్లడం చూశాం, విన్నాం. కానీ, ఇక్కడ మాత్రం దొంగలు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని ఎత్తుకెళ్లారు. ఉ
Read Moreబిర్యానీ అమ్మినందుకు దాడి.. వీడియో వైరల్
కాలం మారుతున్నా, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇంకా మన దేశంలో కులాల పేరుతో జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి బిర్యా
Read Moreపెళ్లి జరిగిన కాసేపటికే షాకిచ్చిన వధువు
పెళ్లి జరిగి కొన్నిగంటలు కూడా గడవకముందే నూతన వధువు అత్తింటి వారికి షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్, బడాన్ జిల్లాలోని చోటా పారా ప్రాంతంలో జరిగింది ఆ ఘటన. చోట
Read Moreసీఎం వచ్చే వరకు డెడ్బాడీ కదలదు
రేప్ బాధితురాలి శవాన్ని మోసుకెళ్లిన పోలీసులు ఉన్నావ్ ఘటనలో మృతిచెందిన బాధితురాలి అంత్యక్రియల్లో అలజడి రేగింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ వచ్చే వరకు శవాన్న
Read Moreమూడురోజుల సీఎంగా ముగ్గురు
ఫడ్నవీస్.. 80 గంటలు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో దేవేం ద్ర ఫడ్నవీస్ పేరు కూడా చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి వర
Read More‘కర్తార్పూర్’ తర్వాత తెరవాల్సింది ఆ తలుపులే..
కర్తార్పూర్ కారిడార్ తరువాత ఇప్పుడు ఈ దేశ ప్రజల కోసం నంకనా సాహిబ్ తలుపులు తెరవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కర్తార్పూర్ కార
Read MoreBJP భగావో.. బేటీ బచావో.. : రాహుల్ ట్వీట్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. కేంద్రమాజీ మంత్రి స్వామి చి
Read More51 మంది స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బలరామ్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్ లో హై టెన్షన్ వైర్లు తెగిపడటంతో… పిల్లలకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఈ ప
Read More









