Viral news

మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి సూసైడ్

మూసాపేట, వెలుగు: కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందని కూకట్ పల్లి

Read More

వర్షాల నుంచి పంటలను కాపాడుకోండి.. రైతులకు అగ్రికల్చర్​ వర్సిటీ సూచనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలని రైతులకు అగ్రికల్చర్​ యూనివ

Read More

పని చేసే ఇంట్లోనే చోరీ దంపతుల అరెస్ట్.. 40 తులాల గోల్డ్ స్వాధీనం

సీతాఫల్​మండి, వెలుగు : పని చేసే ఇంట్లోనే చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సికింద్రాబాద్​ చిలకలగూడ ఏసీపీ జైపాల్​రెడ్డి తెలిపిన ప

Read More

పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి... ఆర్.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లు పెట్టి, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షే

Read More

శ్రీశైలం ఆలయ క్యూలైన్​లో పునుగు పిల్లి

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం దేవస్థానంలో  సోమవారం మధ్యాహ్నం స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించ

Read More

సోమేశ్ కుమార్‌‌‌‌ కేసు తీర్పే.. అంజనీ కుమార్‌‌‌‌ కేసుకూ వర్తిస్తుంది

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌తో పాటు మరో ఐదు పిటిషన్లలో మాజీ సీఎస్‌‌‌‌  సోమేశ్  కుమార్&

Read More

వర్ష బీభత్సం..ఇవి కాలనీలా..! లేక చెరువులా..!

నిజమాబాద్  జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వేల్పుర్, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వాన పడింది.

Read More

పోలవరంలో నీళ్లు నిల్వ చేయొద్దు.. ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయొద్దని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్​సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు లేఖ రాశారు. ఆ

Read More

కుతుబ్ షాహీ మినార్‌‌‌‌‌‌‌‌పై పిడుగు.. ఊడిపడిన మినార్ మెటల్‌‌‌‌..

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ లంగర్ హౌస్‌‌‌‌లోని కుతుబ్ షాహీ మినార్‌‌‌‌‌‌&z

Read More

డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన అంబులెన్స్.. ఎగిరిపడ్డ డ్రైవర్..

హైదారాబాద్ బీఎన్ రెడ్డి నగర్లో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట

Read More

మైనార్టీలను మోసం చేసే కుట్ర

హైదరాబాద్, వెలుగు:  ఓట్ల కోసమే మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఫై

Read More

బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని... రూ.కోట్లు దేశం దాటిస్తున్నరు

ఓ జాబ్‌‌‌‌‌‌‌‌  ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ కేసులో  సైబర్‌‌&zwn

Read More

దళిత బంధు అవినీతిపై టాస్క్ ఫోర్స్ పెట్టాలి

హైదరాబాద్, వెలుగు: దళిత బంధులో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి వెంటనే టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్​ చేశారు. ఈ స

Read More