Warangal

ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది.  దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి.  ఎన్నికల విధులు ముగించుకొని

Read More

వరంగల్ ఎంపీగా 2 లక్షల మోజార్టీతో గెలుస్త : ఆరూరి రమేష్

కేంద్రంలో మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్.  అధికార పార్టీ డబ్బు, మద్యం పంపి ఓటర్లను కొనే

Read More

మోదీ ప్రజల ముక్కుపిండి..రూ.కోట్లు దోచుకున్నడు : మంత్రి కేటీఆర్

    మాజీ మంత్రి కేటీఆర్ హనుమకొండ/ కమలాపూర్, వెలుగు : 'దేశంలో అన్ని పిరం కావడానికి మోదీ కారణం. పదేండ్లలో రూ.30 లక్షల కోట్లు సామాన

Read More

కాంగ్రెస్​కు లక్ష మెజార్టీ రావాలి

    ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి  రాయపర్తి, వెలుగు : ఎంపీ ఎలక్షన్​లో వరంగల్​ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యకు లక్ష మెజార్టీ త

Read More

కాంగ్రెస్​లో చేరికలు

పర్వతగిరి/ నల్లబెల్లి, వెలుగు : వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం పర్వతగిరిలో పలు పార్టీల ను

Read More

కావ్యను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : ‘నా బిడ్డ కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీచేస్తోంది, మీ బిడ్డగా ఆశ్వీరదించి గెలిపించాలి

Read More

కార్​ ఆక్సిడెంట్​లో కాంగ్రెస్​ లీడర్​ మృతి

మహాముత్తారం,వెలుగు : మహాముత్తారం కాంగ్రెస్​  మండలాధ్యక్షురాలు కీర్తిబాయి కాంగ్రెస్​   ప్రచారానికి  వెళ్తూ కార్​ ఆక్సిడెంట్​లో  గుర

Read More

అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ బీఆర్​ఎస్ : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ బీఆర్​ఎస్​ పార్టీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం ఇ

Read More

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా : కడియం కావ్య 

గ్రేటర్​ వరంగల్, వెలుగు:  కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్​  వరంగల్ పార్లమెంట్​ అభ్యర్థి  డాక్టర్​ కడి

Read More

ఆగిన మోడల్​ మార్కెట్​ పనులు..రోడ్ల పైనే వెజ్,​ నాన్​వెజ్​ అమ్మకాలు

నిధులు లేక ముందుకు కదలట్లే  గత సర్కారు నిర్వాకంతో జాప్యం జనగామ, వెలుగు : జనగామ ఇంటిగ్రేటెడ్​ మోడల్​ మార్కెట్​ నిర్మాణ పనులు ఆగి పో

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడవు

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నేటితో మే 09వ తేదీ గురువారం రోజుతో నామినేషన్ల గడవు ముగిసింది.  రేపు అనగా మే10నుంచి &nb

Read More

చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం

వరంగల్  జిల్లా  చెన్నారావుపేట  మండలం పాపయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. అల్లంనేని పాపారావు అనే రైతు తన వ్యవసాయపొలంలో సజీవదహానం అయ్యాడు.

Read More

గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పార్టీ నాయకులు

మహాముత్తారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.  మహాము

Read More