
Warangal
ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క
వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మంత్రి సీతక్క. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం ఉదయం జిల్లాలో సీ
Read Moreనీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: నీటి సరఫరాలో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశిం
Read Moreపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి : డీఎస్పీ తిరుపతిరావు
కొత్తగూడ, వెలుగు: ఏజెన్సీలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా జరిగేలా చూడాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన
Read Moreచురుగ్గా సీఎం రేవంత్రెడ్డి జనజాతర సభ ఏర్పాట్లు
రేగొండ, వెలుగు: ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి భూపాలపల్లి లో జనజాతర సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆయా పనులను స్థానిక ఎమ్
Read Moreబుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
ఎన్నికల్లో ఒకే ఈవీఎం ఉండేలా ప్లాన్ ఎక్కువ ఈవీఎంలతో గుర్తులు, ఓటింగ్లో గందరగోళానికి ఛాన్స్
Read Moreకవులు, రచయితలపై ఏబీవీపీ కార్యకర్తల దాడి
కేయూలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలపై పిడిగుద్దులు సదస్సు ఫ్లెక్సీ చించివేత పర
Read Moreకేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్సే కీలకం : కేసీఆర్
వరంగల్/హనుమకొండ, వెలుగు: కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీనే కీలకం అవుతుందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజ
Read Moreగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్.. 13 జిల్లాల్లో కోలాహలం
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై పోల్
Read Moreకడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకున్నాడని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. కడియం శ్రీహరి ఎందు
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ నాకివ్వండి.. కేసీఆర్ కు జలగం సుధీర్ విజ్ఞప్తి
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది. దీంతో అభ్యర్థుల వేటలో ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే కాంగ్రెస్ తీ
Read Moreవృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం
ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో చోటుచేసుకుంది. 80 సంవత్సరాల సమిడా నాయక్ తో 7
Read Moreసికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్, వెలుగు : సికిల్ సెల్ ఎనీమియా పట్ల హెల్త్ సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించాలని డీఎంహెచ్వో కళావతిభాయి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహ
Read Moreపల్లాకు పరీక్ష..!..గులాబీ శ్రేణుల్లో కనిపించని జోష్
జనగామ ఎమ్మెల్యేకు ఎంపీ ఎలక్షన్ టెన్షన్ అసెంబ్లీ మెజార్టీ కోసం ఆరాటం గులాబీ శ్రేణుల్లో కనిపించని జోష్ జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్య
Read More