water tank

వాటర్ ట్యాంకులో కోతులు కళేబరాలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​(నందికొండ) మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ​ట్యాంక్ లో బుధవారం 40 కోతుల కళేబరాలు కనిపించాయి. ఒకటో వార

Read More

వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు..కొన్ని రోజులుగా అవే నీళ్లే తాగుతున్న ప్రజలు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్య

Read More

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన ఆర్టీసీ బస్సు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలం మూరహర్ పల్లి రాజీవ్ రహదారిపై 2024 మార్చి 15 శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పైన మొక్కలకు నీరు

Read More

నీటి సంపులో పడి చిన్నారి మృతి

నల్లబెల్లి, వెలుగు: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లెలో బుధవారం నీటి సంపులో పడి చిన్నారి చనిపోయింది. చిన్నారి కుటుం బ సభ్యుల కథనం ప్రకారం.. రేబల్

Read More

కంపు గొడ్తున్న .. పాలమూరు వర్సిటీ

  బాయ్స్​ న్యూ పీజీ హాస్టల్​లో డ్రైనేజీ లీక్      సింకులు బ్లాక్  అయి హాస్టల్  గదుల్లో నీరు    &nb

Read More

చావుబతుకుల్లో కొడుకు.. నీళ్ల ట్యాంక్ ఎక్కి మహిళ ఆందోళన

తన కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడని, తమకు న్యాయం చేయాలని ఓ తల్లి నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో చోటుచ

Read More

ఓ వైపు తల్లికి ఫిట్స్​ నీటి సంపులో పడి చిన్నారి కన్నుమూత

ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌‌‌‌పూర్  గ్రామంలో బుధవారం సాయంత్రం నీటి సంపులో పడి ఏడాది వయస్సున

Read More

శ్మశానంలో వదిలేసిన వెళ్లిన వృద్ధురాలిని కొడుక్కి అప్పగింత

శ్మశానంలో వదిలేసిన వెళ్లిన వృద్ధురాలిని కొడుక్కి అప్పగింత మిర్యాలగూడ, వెలుగు : చెయ్యి విరిగి.. శ్మశానంలో ఆకలితో అలమటిస్తూ పడి ఉన్న వృద్ధురాలికి అధి

Read More

నాగోల్‌లో మిస్ అయిన బాలుడు మృతి

హైదరాబాద్ నాగోల్‌లో నిన్న(అక్టోబర్ 29) మిస్ అయిన బాలుడు మనీష్(12) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న బ్లైండ్స్ కాలనీ

Read More

నీటి సంపులో పడి బాలుడి మృతి

హైదరాబాద్ లో నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ లోని బీరప్ప గడ్డలో హుస

Read More

మాకూ దళితబంధు ఇవ్వండి.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్థుల నిరసన

మహబూబాబాద్ జిల్లా నెల్లికదురు మండలం రావిరాల గ్రామంలో ఉద్రక్తత నెలకొంది. అర్హులైన వారికే దళితబంధు ఇవ్వాలని గ్రామంలోని దళితులంతా కలసి వాటర్ ట్యాంక్ ఎక్క

Read More

ఫంక్షన్ హాల్ సంపులో పడి బాలుడు మృతి.. శంషాబాద్​లో ఘటన

శంషాబాద్​లో ఘటన  శంషాబాద్. వెలుగు : ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు చనిపోయిన ఘటన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్

Read More

దళితబంధు కోసం .. వాటర్​ట్యాంకు ఎక్కిన యువకుడు

సుల్తానాబాద్, వెలుగు:  దళితబంధు స్కీం కింద తనను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్క

Read More