WHO

భారత్​లో 27శాతం టీబీ కేసులు: డబ్ల్యూహెచ్​వో

వాషింగ్టన్​: ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో 27 శాతం భారత్​లోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. అంటే దేశ జనాభాలో 28 లక్షల

Read More

తెలంగాణలో నెక్స్ట్​ సీఎం ఎవరు? .. మూడు పార్టీల్లోనూ ఇదే చర్చ

మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇదే చర్చ హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. సీఎం ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మ

Read More

గాజా ఆస్పత్రిపై వైమానిక దాడి.. 500 మంది మృతి

గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించింది.. ఈ  ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని    హమాస్ ఆధ్వర్యం

Read More

గాజా ఆస్పత్రి దాడి నాకు ఆగ్రహాన్ని కల్గించింది: బైడెన్

గాజాలోని అల్ అహిల్ అరబ్ ఆస్పత్రిపై దాడి తనకు ఆగ్రహాన్ని తెప్పించిందని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ తెలిపారు.ఘటనపై జోర్డాన్ రాజు అబ్దులా 2, ఇజ్రాయెల్ ప్

Read More

నిశ్శబ్ద ప్రమాదం..శబ్దకాలుష్యం!

మానవాళికి హాని కలిగించే కాలుష్యాలలో శబ్ద కాలుష్యం రెండోది. శబ్దం అనే పదం లాటిన్ పదం  'నాసియా' నుంచి ఉద్భవించింది. దీనర్థం వాంతులు కలిగించ

Read More

కరోనా మించిన విపత్తు రాబోతుందా..? : ఎదుర్కోవటానికి చిట్కాలు చెబుతున్న శాస్త్రవేత్తలు

కరోనా అంతరించిపోయిందని సంతోషిస్తున్న సమయంలో ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ ముప్పు ఉందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో సైతం స్పం

Read More

మలేరియా టీకాకు WHO ఆమోదం

 మరో మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో   ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ఈ టీ

Read More

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోన్న హై బ్లడ్ ప్రెషర్ బాధితులు

చాలామంది బాధితుల్లో గుర్తించడంలేదన్న డబ్ల్యూహెచ్ వో గుర్తించిన వాళ్లలోనూ సరైన ట్రీట్​మెంట్​ అందట్లేదని వెల్లడి 2050 నాటికి 7.6 కోట్ల మందికి ప్ర

Read More

ఇండియాకు కోపం బాగా పెరుగుతుంది.. ప్రతి 10 మందిలో ముగ్గురికి హైబీపీ

ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితులు పెరిగిపోతున్నారని.. అధిక రక్తపోటు (హైబీపీ) నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధిక రక్తప

Read More

మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ముగిస్తారా!..ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ బరిలో వెటరన్స్‌‌‌‌‌‌‌‌

   మరో మూడు రోజుల్లో మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మల్టీ స్పోర్ట్స్‌‌‌‌&zwn

Read More

మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు

మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10  ఉదయం న

Read More

భారత్​ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ

రోగుల చికిత్సలో ఉపయోగించే డీఫిబ్రోటైడ్​ సోడియం(DEFITELIO (defibrotide sodium)) అనే మెడిసన్​ని ఫేక్​ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య స

Read More

ఆయుష్మాన్ భారత్ అద్భుత పథకం : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

గాంధీనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్  భారత్’ పై వరల్డ్ హెల్త్  ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్  జనరల్

Read More