మధురైలో బిల్డింగ్ గోడ కూలి హెడ్ కానిస్టేబుల్ మృతి

మధురైలో బిల్డింగ్  గోడ కూలి హెడ్ కానిస్టేబుల్ మృతి

తమిళనాడులోని మధురైలో ఓ బిల్డింగ్ గోడ కూలడంతో... ఓ పోలీస్  కానిస్టేబుల్ చనిపోయాడు. మధురైలోని నేల్ పెట్టై ప్రాంతంలో పురాతన భవంతి గోడ కూలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా... అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. గాయపడ్డ కానిస్టేబుల్ కు 5 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా

నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్