తమిళనాడులోని మధురైలో ఓ బిల్డింగ్ గోడ కూలడంతో... ఓ పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడు. మధురైలోని నేల్ పెట్టై ప్రాంతంలో పురాతన భవంతి గోడ కూలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా... అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. గాయపడ్డ కానిస్టేబుల్ కు 5 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది.
మరిన్ని వార్తల కోసం
అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా
నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్
Tamil Nadu | One head constable died and another constable suffered injuries as the wall of an old shop collapsed in Nelpettai, Madurai.
— ANI (@ANI) December 22, 2021
State Govt has announced Rs 25 lakhs as compensation to the family members of the head constable who died & Rs 5 lakh to the injured constable pic.twitter.com/Wil2LZQ2JX