రెండో టెస్టులో సిరాజ్​కు రెస్ట్

రెండో టెస్టులో సిరాజ్​కు రెస్ట్

విశాఖపట్నం :  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌‌‌‌‌‌‌కు టీమ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రెస్ట్ ఇచ్చింది. కొన్ని నెలలుగా ఎక్కువ వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌‌ నుంచి రిలీజ్‌‌ చేసింది.

రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌లో జరిగే మూడో టెస్టుకు సిరాజ్ అందుబాటులో ఉంటాడని బోర్డు ప్రకటించింది. రంజీ ట్రోఫీ నుంచి రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయిన అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌.. సిరాజ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లో చేరాడు.