బంగి: పైనాపిల్ చెట్టు వ్యర్థాలతో ఫైబర్ లాంటి మెటీరియల్ను చేయొచ్చంటే నమ్ముతారా? కానీ మలేషియన్ రీసెర్చర్స్ దీన్ని చేసి చూపించారు. పైనాపిల్ ఆకులు, కాండంతోపాటు వాటి వ్యర్థాలతో డ్రోన్ను తయారీ చేసి ఔరా అనిపించారు.
ఈ ప్రాజెక్టుకు ప్రొఫెసర్ మహ్మద్ తారిక్ హమీద్ సుల్తాన్ సారథ్యం వహించారు. కౌలాలంపూర్కు సమీపంలోని హులూ లాంగట్ అనే ప్రాంతంలో రైతులు పండించిన పైనాపిల్ చెట్ల వ్యర్థాలను డ్రోన్ల తయారీకి వినియోగించారు. పైనాపిల్ ఆకుల వ్యర్థాలను ఫైబర్లా తయారు చేశామని, వీటిని ఎయిరోస్పేస్లోనూ వినియోగించొచ్చునని ప్రొఫెసర్ తారిక్ చెప్పారు.
పైనాపిల్ వ్యర్థాలతో డ్రోన్ తయారీ.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
- విదేశం
- January 7, 2021
లేటెస్ట్
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...