ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు.. జీవో జారీ చేసిన మున్సిపల్ శాఖ

ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు.. జీవో జారీ చేసిన మున్సిపల్ శాఖ

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 125 కోట్లు మంజూరు చేస్తు మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో రైల్ ఎండీ వినతి మేరకు 2025~ 26 బడ్జెట్ లో భాగంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.