తెలంగాణం
ఉమెన్ జస్టిస్ లో మనమే టాప్.. తెలంగాణ హైకోర్టులో 30 మంది జడ్జిల్లో 10 మంది మహిళలే..
రాష్ట్ర హైకోర్టులో 30 మంది జడ్జీల్లో 10 మంది మహిళా న్యాయమూర్తులు 33.3 శాతంతో దేశంలోనే ముందు వరుసలో సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తి
Read More2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. 15 రోజుల్లోనే 618 ఫోన్లు ట్యాప్
2021 నుంచి 2023 వరకూ ట్యాప్ అయినవి ఇంకెన్నో? ఆ మూడేండ్ల ట్యాపింగ్ డేటా ఇవ్వండి టెలికాం సర్వీస్&
Read Moreమహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. డ్రైవర్ మృతి.. బస్సులో 30 మంది
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోవడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. బస్సు ముందు భాగం పూర్తిగా డ్యామే
Read Moreపెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన క్రమంలో.. సినీ అగ్రహీరోల నుంచి తొలిసారిగా బాలకృష్ణ స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ
Read Moreకరీంనగర్ జిల్లాలో ఘోరం.. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు !
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఈ దారుణ ఘటన జరిగింది. దుండగులు మహిళ గొం
Read Moreకరీంనగర్ టౌన్లో ఈ కంపెనీ తెలుసా..? 5 వేలు కడితే 50 వేలు వస్తదని నిండా ముంచేశారు !
కరీంనగర్: ఇన్సూరెన్స్ చెల్లిస్తే భారీగా లాభాలు వస్తాయంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అంజనీ పుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ మోసానికి పాల్
Read Moreవినాయకుడితో పాటు పొరపాటున ఐదు తులాల గోల్డ్ చైన్ నిమజ్జనం.. చివరకు ఏమైందంటే..
హైదరాబాద్: వినాయకుడితో పాటు పొరపాటున ఐదు తులాల బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువు
Read MoreIndian Railway: పండుగల వేళ..సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ:ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే నెలల్లో పండుగలు ఉన్నందున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్ల
Read Moreచెన్నూరు SBI రూ. 13 కోట్ల స్కాం.. ప్రధాన నిందితుడు రవీందర్ దొరికిండు.!
తెలంగాణలో సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడు నరిగే రవీందర్ ను
Read Moreమహిళా భద్రతలో ముంబై, వైజాగ్ బెస్ట్ సిటీలు.. ఢిల్లీ అన్సేఫ్.. హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందంటే..
మహిళా భద్రత విషయంలో ఎప్పటిలాగే ముంబై మొదటి స్తానాన్ని దక్కించుకుంది. వుమెన్ సేఫ్టీలో అత్యంత భద్రత కలిగిన నగరంగా ముంబై మొదటి స్థానంలో నిలవగా.. ఢిల్లీ మ
Read Moreసికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య మళ్లీ రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
కామారెడ్డి జిల్లా: సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య మళ్లీ రైళ్లు తిరుగుతున్నయ్. కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో మూడు
Read Moreగవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరో
Read MoreTirumala: తిరుమలలో గదులు దొరక్క ఇబ్బంది పడుతున్న భక్తులకు శుభవార్త
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమలలో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య
Read More













