తెలంగాణం
సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ
10,800 కరెంట్ పోల్స్ మాయం, రూ. 3.24 కోట్ల నష్టం గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో
Read Moreలారీలో జామాయిల్ కర్రల కింద గంజాయి ప్యాకెట్లు.. హైదరాబాద్లోపట్టివేత
భద్రాచలం, వెలుగు: ఐటీసీ పేపర్ కంపెనీకి జామాయిల్కర్రలను తీసుకొచ్చే లారీలో 30 కిలోల గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకార
Read Moreట్యాంక్బండ్పై వనజీవి రామయ్య విగ్రహం పెట్టాలి
ఖైరతాబాద్, వెలుగు: పద్మశ్రీ వనజీవి రామయ్య చనిపోలేదని.. ప్రకృతి, పర్యావరణం ఉన్నంత కాలం జీవించే ఉంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అ
Read Moreసీఎంవోలోకి జయేశ్.. స్మితాపై బదిలీ వేటు.. రాష్ట్రంలో 20 మంది IAS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్గా సంజయ్ కుమార్ స్మితాపై బదిలీ వేటు.. టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్
Read Moreఆస్తి తగాదాల్లో తమ్ముడి కుటుంబంపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో బైక్, కారు అద్దాలు ధ్వంసం చేసిన అన్న
బైక్ తగులబెట్టి, కారు అద్దాలను ధ్వంసం చేసిన అన్న మహబూబాబాద్ జిల్లా వీరారంలో ఘటన నర్సింహులపేట(మరిపెడ),వెలుగు: ఆస్తి తగాదాల కారణంగా తమ్
Read Moreతెలుగును ప్రథమ భాషగా బోధించాలి
జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగును ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలని వక్తలు కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆచార్య చిం
Read Moreకవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది.. కవి, గాయకుడు అందెశ్రీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది అని కవి, గాయకుడు అందెశ్రీ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జనజాగృతి కళా సమితి
Read Moreచాలీచాలని విత్తనాలు .. ఉమ్మడి జిల్లాకు25 శాతం మేరకే విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్
విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు వనపర్తి, వెలుగు: వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల
Read Moreటీవీల్లో మతపరమైన డిబేట్లు ఆపాలి.. నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్లను నిషే ధించినట్లుగానే టీవీల్లో మతపరమైన ఓపెన్ డిబేట్లను నిషేధించాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన
Read Moreడేంజర్ గా హైవే .. డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు
పట్టణాలు, గ్రామాల వద్దే ఫోర్ లేన్, డివైడర్ మిగితా అంతా టూలేన్ రోడ్డు తరచూ రోడ్డు ప్రమాదాలు 4 నెలల్లో 15 మంది మృతి మెదక్/ కౌడిపల్
Read Moreబీఆర్ఎస్ సభకు వెళ్లిన వెహికల్ ఢీకొని.. సిద్దిపేట జిల్లాలో ఒకరు మృతి మరొకరికి సీరియస్
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ సభకు వెళ్లిన వెహికల్ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి సీరియస్ అయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. కోహెడ మండలం బస్వాపూర్
Read Moreఇక డ్రైనేజీ సమస్యలుండవ్ .. భారీ వరద కాల్వల కోసం ప్రతిపాదనలు
ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి ఆదేశాలు డీపీఆర్సిద్ధం చేస్తున్న కన్సల్టెన్సీ రూ.40 కోట్ల అంచనా వ్యయం తీరనున్న డ్రైనేజీ, వరద నీటి ఇబ్బందుల
Read Moreఫిర్యాదు చేసి, పీఎస్ ముందు కుప్పకూలిన హోంగార్డు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఓ హోంగార్డు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్
Read More












