తెలంగాణం

రైతుల సంక్షేమం కోసమే భూ భారతి : పమేలా సత్పతి

కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి, వెలుగు : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందని కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు.

Read More

నెలాఖరులోపు ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

ఆర్మూర్, వెలుగు : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఈ నెలాఖరులోపు చెల్లించి ఎర్లీ బర్డ్ స్కీంలో ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయ

Read More

లబ్ధిదారుల గుర్తింపులో స్పీడ్​​ పెంచాలి : కలెక్టర్​ సత్య శారదా దేవి

కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథంకలో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల గుర్తించే ప్రక్రియ స్పీడప్​ చేయాలని వరంగల్​ కలెక్టర్​

Read More

రైతులకు ఉచిత న్యాయ సాయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : భూభారతితో రైతులకు ఉచిత న్యాయ సాయం అందుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో

Read More

వక్ఫ్ పేరుతో అన్యాయం జరుగుతోంది

గద్వాల, వెలుగు: వక్ఫ్  పేరుతో అన్యాయం జరుగుతోందని మహబూబ్ నగర్  ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం గద్వాలలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా అధ్యక

Read More

ఆధార్ తరహాలో భూధార్ : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు

ఆర్మూర్, వెలుగు : భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూధార్ నంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతు తెలిపారు.

Read More

కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: జీవో 21ని రద్దు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్  చేయాలని మహబూబ్​నగర్  ఎంపీ డీకే అరుణ డిమాండ్  చేశార

Read More

యాదాద్రి జిల్లాలో ఒకే రాత్రి పది ఇండ్లలో చోరీ

యాదాద్రి (ఆలేరు​), వెలుగు : యాదాద్రి జిల్లాలో దొంగలు హల్​చల్ చేశారు. ఒక్క రాత్రే జ్యూవెలరీ షాప్​సహా పది ఇండ్లలో చొరబడి 2 కిలోల వెండి, రూ. 86 వేల క్యాష

Read More

రామప్ప టెంపుల్ ని సందర్శించిన మిస్​ ఇండియా

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ని శనివారం సాయంత్రం మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. ఉమ్మడి జిల్లా టూరిజం

Read More

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య : శ్రీనివాస్​రెడ్డి

డీఈవో శ్రీనివాస్​రెడ్డి చేర్యాల, వెలుగు: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవం కలిగిన టీచర్లు ఉంటారని శ్రీనివాస్​రెడ్డి అన్నారు

Read More

అరవై రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి : సీపీ అనురాధ

సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు

Read More

వక్ఫ్ చట్ట సవరణతో ఎవరికీ నష్టం లేదు : మల్క కొమురయ్య

టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సిద్దిపేట రూరల్, వెలుగు: పేద ముస్లింల ఇన్​కమ్ పెంచడానికే  కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుక

Read More

రిమ్స్ లో అండాశయ క్యాన్సర్​ సర్జరీ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రిమ్స్ సూపర్​స్పెషాలిటీ పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్​సర్జన్​ దేవిదాస్​అరుదైన సర్జరీ చేశారని హాస్పిటల్ ​డైరెక్టర్​ జైసింగ

Read More