
తెలంగాణం
జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం
ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ
Read Moreగోదావరిలోకి ఎవరూ దిగొద్దు : కలెక్టర్ బి. సత్యప్రసాద్
మెట్ పల్లి/రాయికల్/మల్లాపూర్, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని, ప
Read Moreతెలంగాణలో 23కు చేరిన వరద బాధిత మృతులు.. సైంటిస్ట్ అశ్వినికి కన్నీటి వీడ్కోలు
వెలుగు, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 23కు చేరింది. శని, ఆదివారాల్లో గల్లంతైన వారి డెడ్బాడీలు సోమవారం దొరికాయి. ఆద
Read Moreవిచారించే కోర్టు మారినా.. విషయం మారదు.. ఓటుకు–నోటు కేసులో బీఆర్ఎస్ పిటిషన్లపై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, వెలుగు:విచారించే కోర్టు మారినా.. పరిధి మారదు, విషయం మారదని ‘ఓటుకు–నోటు’ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచా
Read More9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. 9 మందిని కూడా కాపాడలేకపోయారు : హరీశ్ రావు
చేగుంట, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రజలు కాం గ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా వారు కాపాడలేకపోయారని బీఆర్ఎస్ &nb
Read Moreవరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం :పువ్వాడ అజయ్ కుమార్
మాజీమంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్
Read Moreబీజేపీ మెంబర్ షిప్ క్యాంపెయిన్ వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీజేపీ మెంబర్ షిప్ క్యాంపెయిన్ వాయిదా పడింది. త్వరలోనే
Read Moreప్రజల నుంచి ఫిర్యాదుల్లేవ్ : మహేశ్ కుమార్ గౌడ్
అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా గోలే హైదరాబాద్, వెలుగు: భారీగా వర్షాలు కురుస్తున్నా.. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పీసీసీ వర్కింగ్
Read Moreసర్పంచ్లకు బిల్లులు చెల్లించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
1300 కోట్ల బిల్లులు పెండింగ్ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో పరిపాలన పడకేసిందని, సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అందక తీవ్ర ఇబ్బ
Read Moreవరద బాధితులకు పునరావాస ప్యాకేజీని ప్రకటించండి : రాహుల్ గాంధీ
ఎక్స్’ వేదికగా కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్ర
Read Moreప్రజలకు అధికారులు అండగా ఉండాలి : సాంబశివరావు కూనంనేని
పాల్వంచ, వెలుగు : విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే క
Read Moreబాధితులందరినీ ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సహాయక చర్యలు వేగవంతం చేస్తాం హెల్త్ క్యాంపు లీజ్,శానిటేషన్ పై శ్రద్ధ పెట్టాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు : వరద ఉధృత్తితో
Read Moreఆరు అడుగుల ఇసుకలో ఇరుక్కున్న కార్లు, బైకులు, ట్రాక్టర్లు
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాని వర్షం ముంచెత్తింది. ఎడతెరపిలేని వానలతో జిల్లా ప్రజలు కకావికలం అయ్యారు. నాయకన్ గూడెంలో జల విలయానికి భారీగా ఆస్థి నష్టం వాట
Read More