
తెలంగాణం
నిద్రపోతున్న భార్యను చంపిండు.. ఎందుకంటే ?
పాల్వంచ రూరల్, వెలుగు: భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నిద్రలోనే ఆమెను భర్త హతమార్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది
Read Moreజాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తరు ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.3 లక్షలు సెప్టెంబర్ 1
Read Moreవరద ప్రాంతాల్లో డ్రోన్ సేవలు భేష్ : బాధితులకు తక్షణ సాయం కోసం వాడకం
డీఆర్ఎఫ్టీమ్ లు వెళ్లలేని ప్రాంతాలకు సామగ్రి సరఫరా ఫుడ్, వాటర్, మెడిసిన్, లైఫ్ జాకెట్ల వంటివి అందజేత రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ
Read Moreఅమీన్పూర్ మున్సిపల్ చైర్మన్అక్రమ నిర్మాణాల కూల్చివేత
సర్వే నంబర్ 462లో భారీ షెడ్ల తొలగింపు స్పోర్ట్స్ఆడిటోరియం, ఇతర నిర్మాణాలు నేలమట్టం రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అ
Read Moreవరదలకు ముందే అప్రమత్తం
ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం ఏటా సెప్టెంబర్, అక్టోబర్
Read Moreవరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రూ.130 కోట్ల విరాళం
వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్ సీఎంఆర్ఎఫ్కు ఒక రోజు వేతనం టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇ
Read Moreఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా
ప్రభుత్వానికి రిజైన్ లేఖ మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: రోడ్డు, భవనాల శాఖ ఈఎన్సీ
Read Moreజిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం
కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించినం మిషన్ కాకతీయతో చెరువులను పటిష్టం చేస్తే ఎం
Read Moreరైల్వే ట్రాక్ పనులు పూర్తి ట్రయిల్ రన్ షురూ
ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన మహబూబాబాద్ జిల్లా తాళ్ల పూసల వద్ద రైల్వే ట్రాక్ పునురుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రయల్ రన్ నిర్వహించారురైల్వే అధికార
Read Moreకందకుర్తి దగ్గర గోదావరి ఉగ్రరూపం.. తెలంగాణ–మహారాష్ట్రల మధ్య రాకపోకలు బంద్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద
Read Moreకాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల పంట నష్టం: ఎమ్మెల్యే వివేక్
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, అన్నారం బ్యారేజీని సందర్శించారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కిన్నెరసాని వాగులో ఇద్దరు గల్లంతు
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన ముసుర
Read Moreతెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. ఉత్తర్వులు జారీ
తెలంగాణలో కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. చైర్మన్ తోపాటు ముగ్గురు సభ్యులు,సెక్రటరీతో ఈ కమిషన్ ఏర్పాటైంది. విద్యా ర
Read More