తెలంగాణం

ప్రజావాణికి వినతుల వెల్లువ

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల కోడ్​ ముగియడంతో కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్​ సోమవారం తిరిగి ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి బాధితులు గ్రీవెన్

Read More

11 అయినా అటెండరే దిక్కు

కాగజ్ నగర్, వెలుగు : ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని చింతల మానేపల్లి ఎంపీడీఓ ఆఫీస్. సోమవారం ఉదయం11 గంటలైనా ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. తాత

Read More

ఫారెస్ట్ పర్మిషన్ వచ్చేలా కృషి చేద్దాం : నీరజ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లు,సెల్ టవర్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేద్దామని డీఎస్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్

Read More

డాక్టర్ల గైర్హాజర్​పై ఎమ్మెల్యే కడియం ఫైర్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని సీహెచ్​సీ ని సోమవారం ఉదయం 10.35కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఆస

Read More

పశువుల అక్రమ రవాణా అరికట్టాలి : కలెక్టర్​ రాజర్షి షా

   జిల్లా కలెక్టర్​ రాజర్షి షా  ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా

Read More

పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు

ఎల్కతుర్తి, వెలుగు: బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్

Read More

గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిషేధిత గుడుంబా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్

Read More

పల్లవి చదువుకు చేయూత

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపురానికి చెందిన సంకే పల్లవి గేట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 104వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న న

Read More

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

రేగొండ, వెలుగు: చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ

Read More

కేంద్ర మంత్రులను కలిసిన వరంగల్ బీజేపీ జిల్లా నాయకులు

కాశీబుగ్గ, వెలుగు: కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అమిత్​షా, బండి సంజయ్​ని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను సోమవారం ఢిల్లీలో జిల్లా నాయకులు మర్

Read More

ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : సిక్త పట్నాయక్

ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

Read More

హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ల్యాండ్ కబ్జా ఇష్యూ

 జగిత్యాల మున్సిపాలిటీలో ల్యాండ్ కబ్జా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కబ్జాదారులతో మున్సిపల్ కమిషనర్ అనిల్, ఆర్వో ప్రసాద్ కుమ్మక్కుకావడం సంచలనంగా

Read More

ఉర్లుగొండలో ఘనంగా గట్టు మైసమ్మ జాతర

మోతె (మునగాల), వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో సోమవారం గట్టు మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు,

Read More