
తెలంగాణం
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే
Read More40 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : రాజగోపాల్
మెదక్టౌన్, వెలుగు: నలభై శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ వేయాలని ఎస్టీయూ జిల్లా ప్రెసిడెంట్రాజగోపాల్ డిమాండ్చేశారు. ఆదివారం ఎస్టీయూ 77వ ఆవిర్భావ
Read Moreపెట్టుబడి సాయం విడుదల చేయాలి : హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు: పెట్టుబడి సాయాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రా
Read Moreఏడుపాయలు వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిట
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే
Read Moreఅర్హులైన అందరికీ పింఛన్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి,వెలుగు : ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మ
Read Moreనీట్ 2024 ఫలితాల అవకతవకలపై దర్యాప్తు జరపాలి
పీడీఎస్యూ డిమాండ్ నిజామాబాద్ సిటీ, వెలుగు : నీట్ 2024 పరీక్షా ఫలితాల అవకతవకలపై సుప్రీం కోర్టు పర్యవ
Read Moreమోదీ ప్రమాణ స్వీకారంపై సంబరాలు
నిజామాబాద్, వెలుగు: ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నగరంలో బీజేపీ లీడర్లు సంబరాలు చేసుకున్నారు. పులాంగ్ చౌరస్తాలో టపాసులు క
Read Moreచిన్నరాస్పల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ
దహెగాం, వెలుగు: ఛత్రపతి శివాజీ మచ్చలేని మహారాజు అని ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. దహెగాం మండలంలోని చిన్నరాస్పల్లిలో ఆరె కులస్తుల
Read Moreబీటీ3 విత్తనాల సరఫరాను అరికట్టాలి : సంగెపు బొర్రన్న
ఇచ్చోడ, వెలుగు: గ్రామాల్లోని రైతులకు చిరువ్యాపారులు మాయమాటలు చెప్పి బిటీ 3 పత్తి విత్తనాలను అంటగడుతున్నారని, వారిని అరికట్టాలని రైతు స్వరాజ్య వేదిక జి
Read Moreకశ్మీర్ టు కన్యాకుమారి.. చెన్నూర్ యువకుడి కళాయాత్ర
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన ఏల్పుల పోచం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర చేపట్టి అరుదైన రికార్డును సాధించాడు. సైకిల
Read Moreమోదీ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు
మోదీ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ నుంచి ఇద్దరు సామాన్యులు హాజరయ్యారు. చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తోన్న సిరిసిల్లకు చెందిన యెల్ది హరి ప్రసాద్,
Read Moreజేఈఈ అడ్వాన్స్డ్లో10లోపు 5 ర్యాంకులు శ్రీచైతన్యవే : సీఈవో సుష్మ బొప్పన
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ -జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల
Read Moreకేంద్రంలో కిషన్రెడ్డికి రెండోసారి చాన్స్!
మరోసారి తన కేబినెట్లోకి తీసుకున్న మోదీ హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో మరోసారి హైదరాబాద్నగరానికి ప్రాధాన్యత లభించి
Read More