తెలంగాణం

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: కిషన్ రెడ్డి

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రధాని మో

Read More

రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించండి.. సీఎం రేవంత్ ఆదేశాలు

రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించాలని అధికారులను  సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.  పంట రుణమాఫీపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి స

Read More

గోదావరి తీర ప్రాంతంలో 15 రోజుల్లో అందుబాటులోకి ఐరన్ బ్రిడ్జ్: సీతక్క

ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల  కరకట్ట నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు.  భవిష్యత్ అవసరాలను దృష్టిపెట్టుకుని

Read More

కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేటాయించిన శాఖలు ఇవే

కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.  తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించగా..   బండి సంజయ్ కుమార్ కు హోం

Read More

మోదీ3.0 కేబినెట్​ మంత్రులు.. శాఖల వివరాలు 

మోడీ కొత్త మంత్రి వర్గం సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో కొత్తగా పట్టణాల్లో, గ్రామాల్లో 3 కోట్ల ఇళ్లను ప్రధాని ఆవాస యొజన పథకంలో మంజూరు చేయాలని నిర్

Read More

మోదీ 3.0 కేబినెట్ లో తెలుగు మంత్రులకు శాఖలు ఇవే

కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అ

Read More

పులి అంటే పులి కాదు : చొప్పదండి మార్కెట్ లో కనిపించిన వింత జంతువు ఏంటీ..?

అది పులా లేక పులి పిల్లనా అంటే పులి కాదు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు.. అయితే పులి కాకపోతే ఇంకేంటీ.. ఏంటీ వింత జంతువు.. ఏమై ఉంటుంది.. ఈ వింత జంతు

Read More

స్కామ్స్ కే పీఛే కౌన్ హై?

కాళేశ్వరంపై విచారణ స్పీడప్  ఇవాళ ఇంజినీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ  నేడో రేపో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ?  గొర్రెల

Read More

బీజేపీలో సంస్థాగత మార్పులు.. అన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్​లు చేంజ్​

హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేప

Read More

త్వరలోనే విద్యా కమిషన్ .. నిరంతరం పనిచేసే వ్యవస్థ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు విద్యాకమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డ

Read More

కాళేశ్వరంపై 54 ఫిర్యాదులు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం

హైదరాబాద్: కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తమకు 54 ఫిర్యాలుదు అందాయని వాటిపై విచా

Read More

మోదీ, చంద్రబాబు, నేను.. ప్రభుత్వ బడుల్లోనే చదివాం: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తాను ప్రభుత్వ బడుల్లోనే చదివామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదవ తరగతిలో 10జీపీఏ సాధించిన

Read More

చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.  కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో మరమ్మ-సడవలమ్మ జాత

Read More