తెలంగాణం
కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ షూరు.. ఓపెన్ కోర్టు ముందుకు రిటైర్ట్ ఐఏఎస్లు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ మళ్లీ మొదలు కానుంది. కమిషన్చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం నుంచి మరో దఫా ఎంక్వైరీని స్ట
Read Moreటూరిజంలో వచ్చే ఐదేండ్లలో 15 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని టూరిజం రంగంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఐదేండ్లలో టూరిజంలో ర
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్పై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ
Read Moreటీచర్ల లంచ్ పార్టీపై కలెక్టర్ సీరియస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్కూల్ బంద్ పెట్టి లంచ్ పార్టీ చేసుకున్న టీచర్లపై హైదరాబాద్ కలెక్టర్అనుదీప్ దురిశెట్టి సీరియస్ అయ్యారు. వెలుగు దినపత్రికలో గత
Read Moreరేవంత్ స్థాయికి కేసీఆర్ అక్కర్లేదు..దమ్ముంటే సభను 15 రోజులు నడపాలి: కేటీఆర్
కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే 15 రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కిం
Read Moreఖమ్మంలో దారుణం.. డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
ఖమ్మం టౌన్, వెలుగు: జల్సాలు, తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఓ యువకుడు తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని పాతఖానాపురంలో మంగళవారం జరిగింది
Read Moreబుక్ ఫెయిర్ ఒక జ్ఞాన సంపద
డిసెంబర్19 నుంచి 29 వరకు కళాభారతిలో ‘హైదరాబాద్ బుక్ఫెయిర్’ ప్రపంచంలో పుస్తకాల గొప్పతనాన్ని, కథలు
Read Moreరాజేంద్ర నగర్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో నిర్మాణం త్వరలో టెండర్లు పిలవనున్న ఆర్ అండ్ బీ హైదరా
Read Moreజీరో అవర్లో ఎమ్మెల్యేల ప్రసంగాలు
హైదరాబాద్, వెలుగు: శాసన సభలో మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్ లో ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ న
Read Moreమేం ఆదేశించినా పట్టించుకోరా..? ఇల్లు కూల్చివేతపై హైకోర్టు అసహనం
హైదరాబాద్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట గ్రామంలో కూల్చేసిన పేదల ఇండ్లను మళ్లీ నిర్మించాలని ప్ర
Read Moreప్రజాస్వామ్యంపై ఇదేనా గౌరవం?
తరచూ ఇప్పటికే 1970 దశకంలో ఎమర్జెన్సీ విధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నేతలు తప్పే జరిగిందని ఒప్పుకున్నా.. పీఎం మోదీ, రక్షణ
Read Moreఆర్టీసీలో కొత్తగా 3,039 జాబ్స్ భర్తీ : పొన్నం ప్రభాకర్
టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు వేములవాడ, ధర్మపురి, కొండగట్టుకు లింకు రోడ్లు అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు: ఆర్ట
Read Moreసీసీఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు: బషీర్ బాగ్లోని సీసీఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరమ్ మంగళవారం ఆందోళనకు దిగింది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కోట్లాద
Read More












