తెలంగాణం
ఇదో రకం ముఠా:చిన్న పిల్లలను ఎంగేజ్ చేసుకొని..సెల్ఫోన్ల చోరీ చేయిస్తున్నారు
హైదరాబాద్: తీగలాగితే డొంకంతా కదిలినట్లు..దొంగను విచారిస్తే భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ ఫోన్ కేసును లోతుగా
Read Moreబీఆర్ఎస్ గెలిస్తే..నేనే హోంమంత్రి అయ్యేవాడిని: మాజీ మంత్రి మల్లారెడ్డి
ఏడాదికి 4 సినిమాలు తీస్తుంటి నేనే ఓ శాటిలైట్ చానల్ పెడ్తుంటి మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్: బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస
Read Moreశ్రీశైలం 7 గేట్లు ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 7గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు
Read Moreఫుట్బోర్డునుంచి బస్సులోకి రమ్మనందుకు..కండక్టర్ పై స్టూడెంట్స్ దాడి
హైదరాబాద్: నగంలోని పంజాగుట్టలో ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి చేశారు కొందరు విద్యార్థులు..ఫుట్ బోర్డు నుంచి బస్సులోకి రమ్మన్నందుకు.. మమ్మల్నే ఆర్డర్ వ
Read Moreసీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్ రెడ్డ
Read Moreశ్రీశైలం డ్యాం 5గేట్లు ఎత్తివేత.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ
నల్లగొండ: నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్: కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నేతలకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్
Read Moreఛాంబర్కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్టా:మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..తిరిగి సొంతగూటికి చేరుతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. చాంబర్ కు వెళ్లినంత
Read Moreమా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలె.. పాల్వాయి హరీశ్
ఉత్తర తెలంగాణపై వివక్ష ఎందుకు తుమ్మిడిహెట్టికి కేంద్రం సహకరిస్తది హైదరాబాద్: సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గాన్ని మహారాష్ట్రల
Read Moreవ్యవసాయం పండుగ.. రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నం ఇవాళ్టితో 12224.98 కోట్లు రుణాలు మాఫీ చేసినం కాంగ్రెస్ మాట ఇస్
Read Moreఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై మంగళవారం ( జూలై 30, 2024) తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్, స్టేష
Read Moreబీసీల కోసం అవసరం అయితే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తా: తీన్మార్ మల్లన్న
హైదరాబాద్లోని తాజ్కృష్ణలో కుల జన గణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మాజీ స్ప
Read Moreవిద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్ రావు
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్
Read More












