తెలంగాణం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్య

Read More

బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 92లో 415 గజాల విలువైన భూమిని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొర

Read More

కామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యేడు దొంగతనాలు పెరిగాయి. మర్డర్ ​కేసులు గతేడాది కంటే తగ్గాయి. ఓవరల్​గా నిరుడి కంటే ఈ ఏడాది నేరాలు తగ్గినట్ల

Read More

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎం.ప్రశాంతి

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Read More

గగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్​లో అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  మండలం గగ్గలపల్లి శివారులోని సోలార్  ప్లాంట్​లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్  ఆవరణల

Read More

అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : దామోదర రాజనర్సింహా

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన

Read More

మహబూబ్నగర్లో మహిళలపై నేరాలు తగ్గినయ్ : రక్షిత కే మూర్తి

వనపర్తి, వెలుగు: జిల్లాలో  పోలీస్  శాఖ కృషితో మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రక్షిత కే మూర్తి తెలిపారు. శనివారం జి

Read More

ములుగులో నేరాలు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌ : ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం

    గతేడాదితో పోలిస్తే 7.94 శాతం పెరిగిన క్రైమ్స్‌‌‌‌‌‌‌‌     మేడారం జాతరను

Read More

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల కలెక్టర్​పమేలా సత్పతి సూచించారు. అభయహస్తం 6 గ్యారంటీల  దరఖాస్తులు నమ

Read More

భువనగిరిలో బీఆర్ఎస్‌కు సొంత కౌన్సిలర్ల షాక్

    బీజేపీ, కాంగ్రెస్ తోకలిసి అవిశ్వాసం     తీర్మానంపై 31 మంది సంతకాలు      అడిషనల్ కలెక్టర్

Read More

అదాలత్​లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :   జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో 92,979కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికా

Read More

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31చివరి తేదీ

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత

Read More

నల్గొండలో కొత్త కలెక్టరేట్​ నిర్మాణం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    ఔటర్​రింగ్​ రోడ్డు పనులపై మాస్టర్ ప్లాన్​     ఆర్అండ్‌బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి రివ్యూ నల్గొండ

Read More