తెలంగాణం

కెమికల్​ కలిసిన నీళ్లు తాగి 13 గొర్రెలు మృతి 

బ్లాస్టింగ్ ​మొలాసిస్ ​కలవడంతో మృత్యువాత   పెనుబల్లి, వెలుగు :  బ్లాస్టింగ్​ మొలాసిస్​ కలిసిన నీటిని తాగడంతో 13గొర్రెలు చనిపోయాయి. బ

Read More

బాసర గోదావరి తీరంలో  రాష్ట్రకూటుల రాగి ఫలకాలు లభ్యం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి నదీ పరివాహకంలో బోధన్ రాష్ట్రకూటులకు సంబంధించిన మూడు రాగి ఫలకాలు దొరికాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండ

Read More

లైంగికదాడి కేసులో  ముగ్గురికి జీవిత ఖైదు 

మణుగూరు, వెలుగు : బాలికపై లైంగికదాడి చేసిన ముగ్గురు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పునిచ్చారు. 2019లో మణుగూరు ట

Read More

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్వాడీలు.. సౌలత్​లకు ఫండ్స్​ రిలీజ్

సొంత బిల్డింగ్​లకు రిపేర్లు డ్రింకింగ్​ వాటర్​ కనెక్షన్లతోపాటు టాయిలెట్స్​ ఏర్పాటు యాదాద్రికి రూ. 98.13 లక్షలు సూర్యాపేటకు రూ. 58.82 లక్షలు

Read More

సబితక్క మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

నాకు అండగా ఉంటానని చెప్పి.. బీఆర్ఎస్ లో చేరింది ఆ అక్కలను నమ్ముకుంటే మోసపోవుడేనని కామెంట్ సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలఆందోళన.. సభలో గందరగోళం&n

Read More

మహిళలు, విద్యార్థులకు సైకిల్ పెట్రోలింగ్  రక్ష

ఉప్పల్,వెలుగు: మహిళలకు, విద్యార్థులకు పోలీసుల సైకిల్ పెట్రోలింగ్ ఎంతో రక్షణగా ఉంటుందని మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి పేర్కొన్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని

Read More

ఆషాఢంలోనూ  రిజిస్ట్రేషన్లు అదుర్స్ .. జోరుగా ల్యాండ్​ రిజిస్ట్రేషన్లు

భూముల మార్కెట్ వాల్యూ పెరగనున్న నేపథ్యంలో  రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తాకిడి బుధవారం ఒక్కరోజే 9,618 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్​  115.37 క

Read More

వాయిదాల పేరుతో తప్పించుకుంటున్నరు

ఏక కాల రుణమాఫీ ఎందుకు చెయ్యలే?: కిషన్ రెడ్డి హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని

Read More

గుర్తింపు సంఘం కాలపరిమితి  నాలుగేండ్లు ఉండాల్సిందే : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేండ్లు ఉండాల్సిందేనని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టంచేశారు. గోదావరిఖని

Read More

ఖమ్మంలో మళ్లీ అబార్షన్లు ..నాలుగు నెలల కింద ఆరేడు ఆస్పత్రులు సీజ్

కోర్టు నుంచి పర్మిషన్​ తెచ్చుకుని ఒక ఆస్పత్రి ఓపెన్  యథావిధిగా ఆపరేషన్లకు తెగబడుతున్న నిర్వాహకులు  మరో నాలుగు ఆస్పత్రుల్లోనూ గర్భస్రా

Read More

వైకుంఠధామాల్లో సౌలత్​ల కరువు

    పవర్​ సప్లై ఉండదు.. నీళ్లు ఉండవు      జీపీల్లో నిధుల్లేక  మెయింటనెన్స్​లో నిర్లక్ష్యం   

Read More

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. 15మందికి గాయాలు 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ టెంపో బస్సు లారీ డి కొన్న ఘటనలో 15 మంది టూరిస్టు

Read More

నేడు కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డులపై చర్చ

ఇతర అంశాలపై మంత్రులతో చర్చించనున్న సీఎం హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ

Read More