తెలంగాణం

కోదాడలో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

కోదాడ, వెలుగు :  కోదాడ లో గంజాయిని  విక్రయించేందుకు తీసుకెళ్తున్న ముగ్గురిని బుధవారం  పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.  సీఐ రాము వివ

Read More

ముందస్తుగా రాయపోల్ ​గ్రామస్తుల అరెస్ట్

తొగుట(రాయపోల్), వెలుగు :  సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సర్కారు తోటగా పిలవబడుతున్న 10 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను బ

Read More

భిక్కనూరులో.. అసైన్డ్​ భూములకూ లోన్లు ఇవ్వాలి

భిక్కనూరు, వెలుగు :  పట్టా భూములున్న రైతులతో సమానంగా అసైన్డ్​భూముల రైతులకు కూడా అగ్రికల్చర్​ లోన్​లు అందించాలని బస్వాపూర్​ సింగిల్ ​విండో పాలకవర్

Read More

చేర్యాల చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస రాజకీయం

    ఇయ్యాల కలెక్టర్​కు నోటీసు ఇచ్చేందుకు కౌన్సిలర్ల సన్నాహాలు     ఒక్కటైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సిద్

Read More

లోక్​సభ ఎన్నికల కోసం ఓటర్​ లిస్ట్ ​సవరణ : వికాస్​రాజ్

నిజామాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​సూచించారు. ఎలాంటి లోపాలు

Read More

వరకట్న వేధింపుల కేసులో ఏడేండ్ల జైలు

కాగజ్ నగర్, వెలుగు :  వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి ఏడేండ్ల కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింద

Read More

కొవిడ్​ కొత్త వేరియంట్​పై అలర్ట్

మంచిర్యాల, వెలుగు: కొవిడ్ కొత్త వేరియంట్​ జేఎన్​1​ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్​అయ్యింది. జిల్ల

Read More

మహబూబాబాద్‌‌ జిల్లాలో పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా నర్సింహులపేట ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.

Read More

సింగరేణి ఎన్నికలు ఆపాలని సంఘాల కుట్ర

   ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య నస్పూర్, వెలుగు : హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈనెల 27వ తేదీ

Read More

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి : కలెక్టర్‌‌ శశాంక

మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. ప్రభుత్

Read More

మల్యాల ఎంపీపీపై అవిశ్వాసం

మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు బుధవారం అవిశ్వాస నోటీస్​ అందజేశారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగ

Read More

జోనల్‌‌ స్థాయి ఆటల పోటీలు ప్రారంభం

ఏటూరునాగారం, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు, ఆటల్లోనూ రాణించాలని ఐటీడీఏ పీవో అంకిత్‌‌ సూచించారు. బుధవారం ఏటూరునాగారంలోని కుమ్రంభీం గ్రౌండ

Read More

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

కాగజ్ నగర్/జైనూర్, వెలుగు :  కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని పేర్కొంటూ ఆటో డ్రైవర్లు చేస్తున

Read More