తెలంగాణం
కిరాతకుడు : నడి రోడ్డుపై అమ్మాయిని గొడ్డలితో నరికి చంపాడు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో దారుణం. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై -ఓ అమ్మాయిని గొడ్డలితో నరికి చంపాడు ఓ కుర్రోడు. అత్యంత కిరాతకంగా.. అందరూ చూస్తుం
Read Moreఫిబ్రవరి13 వరకు అసెంబ్లీ.. 10న బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024 ఫిబ్రవరి 13 వరకు నిర్ణయించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రస
Read Moreమహేందర్ రెడ్డి అవినీతి పరుడైతే..డీజీపీ పోస్టు ఎందుకు ఇచ్చిర్రు : కొండా సురేఖ
కవిత టీఎస్పీఎస్సీ పై మాట్లాడ్డం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై
Read Moreబీఏసీ మీటింగ్ కు మీరెలా వస్తారు : హరీశ్ పై మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. దీనికి బీఆర్ఎస్ తరుపున కేసీఆర్
Read Moreఎంపీగా పోటీ చేయమంటున్నారు.. నాకు ఇంట్రస్ట్ లేదు : రాజాసింగ్
జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం తనకు చెప్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కానీ తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ లే
Read Moreమంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ మంత్రి వర్గంలో కొన్ని కీలక మంత్రి పదవులను ఇంకా నియమించలేదు. దీంతో కాంగ్రెస్ బాడా నేతల కళ్లన్నీ వాటిపైనే ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ ర
Read Moreతెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉంటే తప్పేంటి? : ఎమ్మెల్సీ కవిత
నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా సింగరేణిలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలిచ్చాం టీఎస్పీఎస్సీలో ఆంధ్రా వ్యక్తి సభ్యుడా.. తెలంగాణ అసెం
Read Moreటీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డిని తొలగించండి: ఎమ్మెల్సీ కవిత
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డిపైన జ్య
Read Moreఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తాం: గవర్నర్
ప్రజాకాంక్షలు నెరవేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని.. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించి.. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని చెప్పారు రాష్
Read Moreసామాన్యుల కోసం ప్రజా పాలన వచ్చింది : గవర్నర్
తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఫ
Read Moreకేంద్రమంత్రిని కలిసిన ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల
Read Moreకామారెడ్డి మున్సిపాలిటీలో విజిలెన్స్ తనిఖీలు
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో విజిలెన్స్ఆఫీసర్లు బుధవారం తనిఖీలు చేపట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ము
Read Moreచెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నార్కట్పల్లి, వెలుగు: చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆర్అండ్బ
Read More












