తెలంగాణం
ప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్: అర్వింద్
ప్రధాని మోదీ నీడను తాకితే కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతాయంటు విమర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన ప్రధ
Read Moreవేములవాడ ఆలయాన్ని దర్శించుకున్న చాగంటి దంపతులు
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
Read Moreకేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్
Read Moreలులూ మాల్ దెబ్బకు నాలుగు రోజులుగా ట్రాఫిక్ నరకం
నగరంలో నూతనంగా ప్రారంభించిన లులు మాల్ కారణంగా హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ స్తంభిస్తోంది. మాల్ను సందర్శించేందుకు చాలా మంది తరలివస్తున్
Read Moreభూ సమస్యను వెంటనే పరిష్కరించాలి : గడ్డం లక్ష్మణ్
లింగాల, వెలుగు: మండలంలోని రాయవరం గ్రామ రైతుల భూ సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, సర్వే నెంబర్ 83ను రెవెన్యూ భూమిగా ప్రకటించి రైతులకు పట్టాలు
Read Moreఆరు గ్యారంటీ పథకాలతో పేదలకు న్యాయం : జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా
Read Moreగిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళకు సన్మానం
వనపర్తి, వెలుగు: ఊలు దారాలతో మహిళలు ధరించే క్రోచెట్ పొంచోస్ లను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం దక్కించ
Read Moreఅంగన్వాడీ వర్కర్లు, పోలీసుల మధ్య ఘర్షణ
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ టీచర్లు, పోలీసుల మధ్య
Read Moreబీఎస్పీ గెలుపునకు కృషి చేయాలి: గైని గంగాధర్
బోధన్, వెలుగు: బోధన్లో బీఎస్పీ గెలుపునకు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి గైని గంగాధర్ కోరారు. ఆదివారం బోధన్లోని బీఎస్పీ ఆఫీస
Read Moreఇల్లందులో అసమ్మతి గళం.. బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ
సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్లో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ నేతలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వెల్లగక్కుతున్న
Read Moreసీఎం ఆశీస్సులతో కామారెడ్డికి వేలకోట్ల నిధులు
భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో రూ. 27 కోట్ల 87లక్షల 90 వేలతో చేపట్టిన సీసీరోడ్లు, సంఘ భవనాలు, డ్రైనెజీలతో పాటు పలు &nb
Read Moreపసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్
సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు
Read Moreబీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం : చల్మెడ లక్ష్మీనరసింహారావు
చల్మెడ లక్ష్మీనరసింహా రావు వేములవాడ, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరు
Read More












