తెలంగాణం
దివ్యాంగులను ఆదుకుంటున్నది తెలంగాణ మాత్రమే : బోయినపల్లి వినోద్రావు,సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : దేశంలో దివ్యాంగులకు అండగా ఉంటూ ఆదుకుంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్రావు
Read Moreచదువుతో పాటు స్టూడెంట్స్కు క్రీడలు అవసరం
ఆర్మూర్, వెలుగు: - చదువుతో పాటు స్టూడెంట్స్ కు క్రీడలు అవసరమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫూర చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన
Read Moreపరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : గోదావరి అంజిరెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ప్రధా
Read Moreసమ్మె చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి, వెలుగు : అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్డే మీల్స్కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఎమ్మెల్యే కల
Read Moreకరీంనగర్ లో జయపాల్రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి బర్త్డే వేడుకలు ఆదివారం జయపాల్ రెడ్డి మిత
Read Moreచట్టసభలు కోటీశ్వరుల నిలయాలుగా మారినయ్ : చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, వెలుగు : చట్ట సభలు కోటీశ్వరుల నిలయాలుగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్ల
Read Moreరెండు లారీలు ఎదురెదురుగా ఢీ..
క్యాబిన్లో ఇరుక్కుపోయిన ట్యాంకర్ డ్రైవర్ పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద నేషనల్హైవేపై రెండు లారీలు ఎదురెదురుగా
Read Moreభక్తులతో కిక్కిరిసిన భద్రాద్రి
వరుస సెలవులు రావడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి రావడంతో ఆదివారం ఆలయం కిక్కిరిసింద
Read Moreబీఆర్ఎస్కు తుమ్మల వర్గం రాజీనామా
సత్తుపల్లి, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తామని స్
Read Moreహాస్పిటల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలె : ప్రశాంత్ జే పాటిల్
సిద్దిపేట, వెలుగు: ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల
Read Moreకులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
Read Moreకేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ : సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్డీఎఫ్ నిధులు రూ.20లక్
Read Moreపరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద
మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్ర
Read More












