తెలంగాణం

మోదీ ప్రపంచంలోనే గొప్ప లీడర్ : వివేక్‌‌ వెంకట స్వామి

భారత ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఆయనదే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చిన మహనీయుడు మోదీ అంటే విశ్వాసం.. కేసీఆ

Read More

పుస్తెలు అమ్మి దళిత బంధు కోసం కమీషన్ ఇచ్చిన

దళితబంధు ఇప్పిస్తామన్న లీడర్ల మాటలు నమ్మి.. పుస్తెలు అమ్మి కమీషన్ ఇచ్చా అని, చివరికి తన పేరు లిస్ట్​లో రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం మ

Read More

గులాబీ కండువా కప్పుకోకుంటే  కష్టాలు తప్పవ్

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్.. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో బలమైన కా

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో స్టూడెంట్ లీడర్లకు టికెట్లు దక్కేనా?

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ యూనియన్ల నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బ

Read More

అర్హుల జాబితాలో పేర్లు లేవని సెల్​ టవర్​ ఎక్కిన ఇద్దరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇండ్ల స్థలాల లబ్ధిదారుల ఫైనల్​లిస్టులో తమ పేర్లు తొలగించారని ఆరోపిస్తూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇద్దరు సెల్ టవర్​ఎక్కా

Read More

జ్వరం తగ్గట్లేదని క్షుద్ర పూజలు.. మూఢ నమ్మకాలకు బలైన యువకుడు

చెన్నూరు, వెలుగు: కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు హాస్పిటల్​కు వెళ్లకుండా క్షుద్రపూజలను నమ్ముకుని.. చివరికి మృతి చెందాడు. మృతుడి బ

Read More

చినజీయర్ ​వల్లే కేసీఆర్.. మోదీకి దూరమైండు : గోనె ప్రకాశ్​రావు

వేములవాడ, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం కేసీఆర్​కలవకపోవడం కరెక్ట్​కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్​గోనె ప్రకాశ్​రావు అన్నారు. అలా చేయ

Read More

ఫండ్స్ ​ఇయ్యట్లేదని బూజు దులిపి ఎంపీటీసీ నిరసన

కామారెడ్డి, వెలుగు: ఫండ్స్ కేటాయించడం లేదని కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీటీసీ గాంధీ జయంతి నాడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులోని గదులను ఊడ్చి,

Read More

ఇయ్యాలే సిద్దిపేటలో రైలు కూత.. వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    నెరవేరనున్న జిల్లా వాసుల కల     ఇక సిద్దిపేట టు సికింద్రాబాద్ ప్యాసింజర్ రైల్​ సేవలు     అందుబ

Read More

హైదరాబాద్ ప్రజల కోసం.. కాంగ్రెస్ స్పెషల్ డిక్లరేషన్​

వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా హామీ మూసీ నదీ తీరాన్ని షాపింగ్ హబ్​గా మార్చేలా భరోసా హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రజల కోసం కాంగ్రెస్ స్పెషల

Read More

శిలాఫలకాలకు ఫుల్​ డిమాండ్​.. రోజుకు 25 నుంచి 30 ఆర్డర్స్​..

ఎన్నికల వేళ జోరుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కామారెడ్డి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా

Read More

ఇయ్యాల(అక్టోబర్ 3) ఇందూరులో మోదీ సభ

రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్టీపీసీ మొదటి యూనిట్​ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని సిద్దిపేట - సికింద్ర

Read More

అక్టోబర్ 3న కేయూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు

వరంగల్ : రేపు (అక్టోబర్ 3న) కాకతీయ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన

Read More