తెలంగాణం

ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు 12 సీట్లు కేటాయిస్తాం: కాసాని జ్ఞానేశ్వర్

పరిగి, వెలుగు: బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ కేంద్రంలో పండగల సా

Read More

హామీలు నెరవేర్చలే.. మళ్లీ ప్రజలను మభ్యపెడతున్రు : అందుగుల శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి లబ్ది పొందేందుకు ప్రజలను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ మభ్యపెడుతున్నాడని బీ

Read More

రూ.10 వేలు అన్నరు.. పైసా ఇవ్వలే..

జనగామ జిల్లాలో ఇప్పటికీ అందని పంట నష్టపరిహారం ఎదురుచూపుల్లో 20 వేల మందికిపైగా రైతులు పట్టించుకోని ప్రభుత్వం జనగామ, వెలుగు : పంట నష్టపోయిన ప్రతీ ర

Read More

వైశ్యులకు కార్పొరేషన్ పెట్టాలె .. ‘వైశ్య గర్జన’ సభలో వక్తల డిమాండ్

ఎల్బీ నగర్, వెలుగు: వైశ్యులంతా తమ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. వైశ్యుల కోస

Read More

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్.. పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధిక గ్రోత్

గత నెలలో రికార్డు స్థాయిలో 33 శాతం వృద్ధి నమోదు న్యూఢిల్లీ, వెలుగు:  పోయిన నెలలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) వసూళ్లలో తెలంగా

Read More

బీఆర్ఎస్​ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయం: హరీశ్ రావు

తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమాటలు, చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎవ

Read More

మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ : కంచర్ల భూపాల్‌రెడ్డి

కేటీఆర్‌‌ పర్యటనను సక్సెస్ చేయండి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్గొండ, వెలుగు : 2018 ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే నల్గొ

Read More

శుభ్రతను బాధ్యతగా ఫీల్ అవ్వాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఆదివారం రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై శ్రమదానంలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలను, చెత

Read More

పింఛన్‌కు సిగ్నల్‌ కష్టాలు.. డాబా ఎక్కి పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో పింఛన్ కోసం డాబాలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో మొత్తం 200 మ

Read More

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఈ నెల13  నుంచి 25 వరకు ప్రత్యేక సర్వీసులు సాధారణ చార్జీలతోనే టికెట్లు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా 5,

Read More

45 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు ఒకేసారి కలుసుకున్నరు

సింగరేణి హైస్కూల్​లో సందడి కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్​లో ఆదివారం పూర్వ విద్యార్థుల సందడి నెలకొంది. 1978

Read More

అక్టోబర్ 3న నిజామాబాద్​కు ప్రధాని : ఎంపీ అర్వింద్

ఇందూరు ధన్యవాద్​ సభకు ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్​,  వెలుగు:  నిజామాబాద్​ కు మంగళవారం ప్రధాని మోదీ రానుండగా..  బీజేపీ లీడర్లు భారీ ఏ

Read More

ఇస్రో శాస్త్రవేత్తకు అలంపూర్ ఎమ్మెల్యే సన్మానం

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కుమారుడు, ఇస్రో శాస్త్రవేత్త కుమ్మరి కృష్ణను అలంపూర్  ఎమ్మ

Read More