తెలంగాణం

మత్స్యకారులకు ప్రభుత్వం అండ : అరూరి రమేశ్‌‌

వర్ధన్నపేట, వెలుగు : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్‌‌ వరంగల్ జిల

Read More

రూ.500 కోట్లతో పామాయిల్​ ఫ్యాక్టరీ .. శంకర్​పల్లిలో ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్​

ఇయ్యాల భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్​ వచ్చే ఏడాది మినీ మిల్​అందుబాటులోకి... రెండేండ్లలో పూర్తి రెండు జిల్లాల్లో పెరుగనున్న ఆయిల్​ పామ్​ సాగు

Read More

మా కడుపులు కాలుతున్నా పట్టించుకోరా? : ఆశావర్కర్లు

ములకలపల్లి, వెలుగు: ఆరు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఆశావర్కర్లు  మానవహారం నిర్వహిం

Read More

ప్రజా సంక్షేమమే బీఆర్‌‌ఎస్‌‌ ఎజెండా : గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, వెలుగు : ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే బీఆర్‌‌ఎస్‌‌ ఎజెండా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పా

Read More

ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాం: పువ్వాళ్ల దుర్గాప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఓ తుంగ పూస లాంటిదని, ఎంత గట్టిగా తొక్కితే అంత పైకి  లేస్తదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వా

Read More

రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కావలెను!.. 11సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్కరూ రాలే

రిపేర్లకూ, కొత్త రోడ్ల పనులు చేయక తిప్పలు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కరువయ్యారు. జిల్లాలో ఉన్న ప

Read More

సింగరేణిలో బదిలీ వర్కర్లు రెగ్యులరైజ్

హైదరాబాద్, వెలుగు :  సింగరేణి సంస్థలో  బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న 2,266 మందిని జనరల్​మజ్దూర్​లుగా క్రమబద్దీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జా

Read More

వైద్యం కోసం వచ్చి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి

వైద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30న) రాత్రి తాండూర్ పట్టణంలో జరిగింది. పాత తాండ

Read More

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్ : గంప గోవర్ధన్

కామారెడ్డి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​పేర్కొన్నారు. శనివారం మాచారెడ్డ

Read More

నిజామాబాద్ లో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్య కాపురానికి రాలేదని నిజామాబాద్ నగరంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఫోర్త్​టౌన్ పోలీసుల కథనం ప్రకారం బోధన్

Read More

ప్రతి వారం సదరం క్యాంప్​ నిర్వహించాలి

మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల కోసం ప్రతి వారం సదరం క్యాంప్​ నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. దివ్యాంగుల సమస

Read More

బీఆర్ఎస్​తోనే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​అలీ

నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలోనే మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని హోం శాఖ మంత్రి మహమూద్​అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని

Read More

కామారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ

కామారెడ్డి, వెలుగు: మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్​లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ నిర్వహించారు.

Read More