తెలంగాణం

ఫారెస్ట్​ ఆఫీస్​ వద్ద రైతుల ధర్నా

మెదక్, వెలుగు: హవేలి ఘనపూర్​ మండలం గాజిరెడ్డిపల్లి కి చెందిన పలువురు రైతులు శనివారం జిల్లా ఫారెస్ట్​ ఆఫీస్​ వద్ద ధర్నా చేశారు.  కాంగ్రెస్​ నాయకుల

Read More

సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యేకు వినతి

కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ (మాల) సామాజికవర్గంలోని దళితవాడలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, శ్మశానం చుట్టూ ప్రహారీ న

Read More

రాజన్న సిరిసిల్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. ప్యాడి ఫిల్లింగ్ మిషన్కు పేటెంట్ హక్కు

రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మం

Read More

నర్సంపేటలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ

నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని 41 మంది దివ్యాంగులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్&zwn

Read More

సహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్​విండో చైర్మన్లు

బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్​విండో

Read More

బండి సంజయ్ ఆఫీస్​పై దాడికి నిరసనగా బీజేపీ ఆందోళన

కరీంనగర్ సిటీ/ ముస్తాబాద్/గంభీరావుపేట్/ సిరిసిల్ల టౌన్ వెలుగు: కరీంనగర్ లో ఎంఐఎం, బీఆర్ఎస్ అరాచకాలు మితిమీరిపొతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడ

Read More

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ

Read More

బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

బోధన్​,వెలుగు: బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ

Read More

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటు‌కు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017ల

Read More

బతకలేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ : మోహన్​రావు పటేల్

భైంసా, వెలుగు  : బంగారు తెలంగాణ చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్​సర్కార్​బతకలేని తెలంగాణగా మార్చారని బీజేపీ రాష్ట్ర కార్

Read More

మత్స్యకారులకు ప్రభుత్వం అండ : అరూరి రమేశ్‌‌

వర్ధన్నపేట, వెలుగు : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్‌‌ వరంగల్ జిల

Read More

రూ.500 కోట్లతో పామాయిల్​ ఫ్యాక్టరీ .. శంకర్​పల్లిలో ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్​

ఇయ్యాల భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్​ వచ్చే ఏడాది మినీ మిల్​అందుబాటులోకి... రెండేండ్లలో పూర్తి రెండు జిల్లాల్లో పెరుగనున్న ఆయిల్​ పామ్​ సాగు

Read More

మా కడుపులు కాలుతున్నా పట్టించుకోరా? : ఆశావర్కర్లు

ములకలపల్లి, వెలుగు: ఆరు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఆశావర్కర్లు  మానవహారం నిర్వహిం

Read More