తెలంగాణం
సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యేకు వినతి
కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ (మాల) సామాజికవర్గంలోని దళితవాడలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, శ్మశానం చుట్టూ ప్రహారీ న
Read Moreరాజన్న సిరిసిల్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. ప్యాడి ఫిల్లింగ్ మిషన్కు పేటెంట్ హక్కు
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మం
Read Moreనర్సంపేటలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ
నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని 41 మంది దివ్యాంగులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్&zwn
Read Moreసహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్విండో చైర్మన్లు
బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్విండో
Read Moreబండి సంజయ్ ఆఫీస్పై దాడికి నిరసనగా బీజేపీ ఆందోళన
కరీంనగర్ సిటీ/ ముస్తాబాద్/గంభీరావుపేట్/ సిరిసిల్ల టౌన్ వెలుగు: కరీంనగర్ లో ఎంఐఎం, బీఆర్ఎస్ అరాచకాలు మితిమీరిపొతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడ
Read Moreయాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ
Read Moreబోధన్లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు
బోధన్,వెలుగు: బోధన్లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ
Read Moreతెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017ల
Read Moreబతకలేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ : మోహన్రావు పటేల్
భైంసా, వెలుగు : బంగారు తెలంగాణ చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్సర్కార్బతకలేని తెలంగాణగా మార్చారని బీజేపీ రాష్ట్ర కార్
Read Moreమత్స్యకారులకు ప్రభుత్వం అండ : అరూరి రమేశ్
వర్ధన్నపేట, వెలుగు : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్ వరంగల్ జిల
Read Moreరూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ .. శంకర్పల్లిలో ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్
ఇయ్యాల భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్ వచ్చే ఏడాది మినీ మిల్అందుబాటులోకి... రెండేండ్లలో పూర్తి రెండు జిల్లాల్లో పెరుగనున్న ఆయిల్ పామ్ సాగు
Read Moreమా కడుపులు కాలుతున్నా పట్టించుకోరా? : ఆశావర్కర్లు
ములకలపల్లి, వెలుగు: ఆరు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఆశావర్కర్లు మానవహారం నిర్వహిం
Read Moreప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా : గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి, వెలుగు : ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పా
Read More












