తెలంగాణం
కేటీఆర్ పర్యటన సందర్భంగా.. ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం..
ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కొనిజర్ల మండలం అంజనాపురంలో 120 ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయను న్నారు. కేటీఆర
Read Moreబీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి : పరుషోత్తం రూపాల
గోదావరిఖని, జ్యోతినగర్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేంద్ర మంత్రి పరుషోత
Read Moreఉద్యోగ భద్రత కల్పించాలి : సాయిబాబ
సంగారెడ్డి టౌన్, వెలుగు : దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి, పే స్కేల్ అమలు చేయాలని &n
Read Moreహోంగార్డులకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు
హైదరాబాద్ : హోంగార్డు రవీందర్ఆత్మహత్య నేపథ్యంలో నిరసన తెలిపిన అతని సహచరులపై పోలీసు ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ని
Read Moreజిల్లా సమగ్ర పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలి : కలెక్టర్ జితేశ్వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూప పుస్తకాన్ని విద్యార్థులతో చదివించాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. విద్యార్థుల కోస
Read Moreరైతు రుణాల ప్రక్రియలో వేగం పెంచండి : ప్రశాంత్ జీవన్ పాటిల్
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట రూరల్, వెలుగు : రైతులకు రుణ మాఫీ, కొత్త రుణాలు, పాత క్రాప్ లోన్ రెన్యూవల్ ప్రక్రియను వేగంగా పూర్తి చే
Read Moreడిజైన్ మార్చడం వల్లే జాతీయ హోదా రాలే : డీకే అరుణ
నారాయణపేట, వెలుగు: సాగునీటి అవసరాల కోసం రూపొందించిన పీఆర్ఎల్ఐ డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ
Read Moreప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మ దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్
Read Moreఎలక్షన్ రూల్స్ పాటించాలి : కోయ శ్రీహర్ష
నారాయణపేట, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు రూల్స్ పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్
Read Moreసంగారెడ్డి జిల్లాలో సింగూర్ ప్రాజెక్ట్ గేటు ఓపెన్
పుల్కల్/వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ కు శుక్రవారం రాత్రి వరద తాకిడి పెరిగింది. అప్రమత్తమైన ఆఫీసర్లు 11నంబర్ గేటును
Read Moreకామారెడ్డి జిల్లాలో విషాదం.. డెంగ్యూతో యువతి మృతి
కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ ఓ యువతి మృతిచెందింది. సదాశివనగర్ మండలం కుప్రీయాల్ గ్రామానికి చెందిన రాగిణి (18) అనే యువతి ఐదు రోజ
Read Moreసంగారెడ్డి మండలంలో తాగునీటి కోసం మహిళల ధర్నా
కంది, వెలుగు : తాగునీరు రావడం లేదని సంగారెడ్డి మండలం కులబ్గూర్పంచాయతీ పరిధిలోని గంజిగూడానికి చెందిన మహిళలు రోడ్డెక్కారు. శుక్రవారం ఖాళీ బిందెల
Read Moreమిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించాలి : ప్రసాద్
వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ &
Read More













