తెలంగాణం
ఓటమి భయంతో.. సింగరేణి ఎన్నికలు వద్దంటున్రు : సలెంద్ర సత్యనారాయణ
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేఎస్ ఎన్నికలు వద్దంటోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆ
Read Moreఘనంగా ..మిలాద్ ఉన్ నబీ : ఎమ్మెల్యే నరేందర్
కాశీబుగ్గ/నర్సంపేట, వెలుగు : మిలాద్ ఉన్ నబీ వేడుకలను గురువారం వరంగల్, నర్సంపేట
Read Moreఆశావర్కర్ల న్యాయమైన..డిమాండ్లు పరిష్కరించాలె : నల్లాల ఓదెలు
కోల్బెల్ట్, వెలుగు : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్వేతనం రూ.18వేలను చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే కల్పించాలని మాజీ విప్ నల్లాల ఓదెలు ప్రభు
Read Moreజగిత్యాల గణేష్ శోభాయాత్రలో ఘర్షణ..ఇద్దరికి కత్తిపోట్లు
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్రలో డ్యాన్సులు చేస్తుండగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సంబు రా
Read Moreవచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
నెల్లికుదురు, వెలుగు : రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్&zw
Read Moreఅక్టోబర్1న మంత్రి కేటీఆర్ టూర్
అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు మంచిర్యాల, వెలుగు : అక్టోబర్1న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ మందమర్రి, క్యాత
Read Moreరూ.1.02 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూని వేలం వేశారు. ఈ
Read Moreనిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి : చాహత్ బాజ్ పాయ్
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రత్
Read Moreగంగమ్మ చెంతకు గణనాథులు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భక్తులు గణేశ్ నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. పదకొండు రోజులు పూజలందుకున్న గణపయ్య గురువారం గంగమ్మ చెంతకు చేరాడు. డప్పు
Read Moreపొద్దున భర్త మృతి.. సాయంత్రం భార్య మృతి
అయిజ, వెలుగు : భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య కూడా మృతి చెందింది. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్య
Read Moreఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి.. అనాథగా మారిన కొడుకు
చొప్పదండి, వెలుగు : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యభర్తల్లో భార్య ఆరు రోజుల కింద చనిపోగా, భర్త కూడా గురువా
Read More24 గంటల కరెంట్ఎక్కడిస్తున్నరు?.. రైతులు ఆందోళన
మఠంపల్లి, వెలుగు : కరెంట్ సరఫరా సరిగ్గా చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 24 గంటల కరెంట్స
Read Moreఅక్రమ కేసులు పెట్టి..నన్ను చంపేందుకు కుట్ర : వట్టే జానయ్య
సూర్యాపేట, వెలుగు : బహుజనులను తొక్కేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టి చంపేందుకు కుట్ర చేస్తున్నారని, బీఆర్ఎస్ నేత, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జ
Read More













