తెలంగాణం
కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!
నిరసన తెలిపితే ఉపా కేసులా.? ప్రశ్నిస్తే పాత కేసులు తిరగదోడుతారా? విపక్షాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్ కనీస
Read Moreపీఆర్సీ ఏర్పాటు.. ఉద్యోగులకు మధ్యంతర భృతి
తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని
Read Moreమహిళలకు చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రా
Read Moreకాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్
దత్తత తీసుకున్న నల్గొండ రూపురేఖలు ఏడాదిలో మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో తాము పట్టణంలో పాదయాత్ర చేసి.. స
Read Moreసిద్దిపేటకు రైలు..టికెట్ ధర..ఏ స్టేషన్స్లో ఆగుతుందంటే ..?
సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. అక్టోబర్ 3 మంగళవారం నుంచి సిద్దిపేట
Read Moreనాకోసం పనిచేసినోళ్లకే దళితబంధు ఇస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
హన్మకొండ జిల్లా పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకోసం పనిచేసే వాళ్ళకే దళిత బంధు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఇంట్
Read Moreబీజేపీ బిగ్ స్కెచ్.. గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ
బీజేపీ బిగ్ స్కెచ్ గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ పుసుపుబోర్డు, గిరిజన వర్సీటీ ప్రకటనతో జోష్ రేపు నిజామాబాద్ లో మోదీ .. ఇందూరు ప్రజాగ
Read Moreసూపర్ మార్కెట్లో కరెంట్ షాక్తో నాలుగేళ్ల చిన్నారి మృతి
సూపర్ మార్కెట్.. సరుకులు కొనటానికి వెళ్లి ఎవరైనా చనిపోయారు అంటే నమ్ముతారా.. అస్సలు నమ్మలేం.. అది కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ.. ఓ చిన్నారి కరెంట్ ష
Read Moreభారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా
Read Moreదసరాకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దసరా. ఈ పండగకు ప్రజలంతా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఎక్కడ ఉన్నా సరే..దసరా పండగను సొంత ఊర్లలో జరుపుకోవ
Read Moreరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కు
Read Moreగోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్
Read Moreసత్తుపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 500మంది రాజీనామా
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన సుమారు 500 మంది బీఆర్ఎస్ పా
Read More













