గోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన

గోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ తండ్రి రావుల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

ALSO READ : వందే భారత్ స్లీపర్ రైళ్లు..విమానం లెక్క ఉంది కదా..

ఈ సందర్భంగా రాజేందర్ కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించి.. వారికి దైర్యం చెప్పారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.