తెలంగాణం
వరంగల్ సీపీకి రఘునందన్ సవాల్
వరంగల్ సీపీ రంఘనాథ్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మీ పై విచారణకు సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్ని
Read Moreడాక్టర్లు లేరు, మందులు లేవు.. జీవులు ఎలా బతుకుతాయి..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం పశు వైద్యశాల ముందు యాదవ సంఘం నేతలు ధర్నాకు దిగారు. పశు వైద్యులు లేరని, మందులు అందుబాటులో లేక సీజనల్ వ్యాధులకు అధిక సంఖ్యలో
Read Moreకడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎ
Read Moreసమ్మె చేస్తే డిస్మిస్ .. హోంగార్డులకు అధికారుల వార్నింగ్
హోంగార్డ్ రవీందర్ మృతి నేపథ్యంలో హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. హోంగార్డులు అందరూ తప్
Read More150 కిలోల గంజాయి పట్టివేత.. 8 మంది అరెస్ట్, 4 కార్లు, బైక్ స్వాధీనం
హసన్పర్తి, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను హసన్పర్తి పోలీసులు గురువారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను క
Read Moreరూ. 55 లక్షలతో ఆలయ పునర్నిర్మాణ పనులు: గుత్తా సుఖేందర్ రెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : మండలంలోని కల్లేపల్లిలో కొలువైన బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వం రూ. 55 లక్షలతో పునర్నిర్మాణ పనులు చేపడుతోందని శాసన మండలి చైర్మన్ గు
Read Moreవాగు ఉధృతికి కొట్టుకుపోయిన సర్వీస్ రోడ్డు
కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండలంలో మంగళితండా, ఈశ్వరమాధారం, గ్రామాల మధ్య వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర సర్వీస్ రోడ్డు ఇటీవల వర్షాలకు
Read Moreమావోయిస్ట్ కదలికలపై నిఘా పెట్టాలి: రెమా రాజేశ్వరి
గోదావరిఖని, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్ట్ కదలిక
Read Moreఆలయ చైర్మన్ పదవి ముసుగులో అవినీతి తగదు: సనాది భాస్కర్
కొమురవెల్లి, వెలుగు : మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ పదవి ముసుగులో గీస భిక్షపతి అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సనాది
Read Moreకేసులు పెట్టి పనులు చేయడం దుర్మార్గం: డీకే అరుణ
గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులను బెదిరించి పనులు కంప్లీట్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరు
Read Moreకాంగ్రెస్ పార్టీని నమ్మకండి: మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని ప్రజలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. తాడూరు మండలం గుట్టలపల్లి, పొలమూరు, అల
Read Moreదుబ్బాక ఐవోసీకి మరో రూ.6 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ రావు
దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఐవోసీకి ప్రభుత్వం మరో రూ. 6 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్రావు కోరారు. బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల 11న మ
Read Moreకాంగ్రెస్ పాదయాత్రలో కార్యకర్తల లొల్లి
మెదక్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలో భారత్ జోడో సమ్మేళ
Read More












