తెలంగాణం
ట్యాంక్ ఎక్కి బీఆర్ఎస్ లీడర్ నిరసన
సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ పట్టణంలోని 909 సర్వే నంబర్ లోని భూములను రికార్డుల్లో ప్రైవేట్ ల్యాండ్ గా మార్
Read Moreయాదాద్రీశుడి సేవలో మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 2023 ఆగస్టు 22న యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర
Read Moreహాస్టళ్లకు సొంత బిల్డింగ్లు నిర్మించాలి : ఎం. ఆది
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కా
Read Moreచివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే: రాథోడ్ బాపూరావ్
పార్టీ మార్పుపై తనపై అసత్య కథనాలు వస్తున్నాయని తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని బోథ్ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్య
Read Moreజడ్చర్లలో అరుదైన చేప
జడ్చర్ల, వెలుగు : జడ్చర్లలో అరుదైన చేప వెలుగు చూసింది. చేపను పట్టుకుంటే రాయి మాదిరిగా గట్టిగా ఉండి, ఒంటిపై చిన్న ముళ్లతో చూడడానికి అందంగా కనిపిస్తోందన
Read Moreసీఎం పర్యటనకు జిల్లా ప్రజలు సహకరించాలి : రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పర
Read Moreమందమర్రి మండలంలో గుప్త నిధుల కోసం గుడి ఆవరణలో తవ్వకాలు
కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి మండలం పొన్నారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గ
Read Moreఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో... తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు(23,24,25 ల్లో) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భార
Read Moreఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురి దరఖాస్తులు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీ
Read Moreసింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ : వాసిరెడ్డి సీతారామయ్య
కోల్బెల్ట్, వెలుగు : కార్మికుల కష్టార్జితంతో సింగరేణి సంస్థకు వస్తున్న ఫండ్స్ను రాష్ట్ర సర్కార్అక్రమంగా తరలించుకుపోతోందని, దీంతో సంస్థ దివాళా తీస్త
Read Moreమందమర్రి సింగరేణి జీఎంగా మనోహర్ బాధ్యతలు
కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా సింగరేణి నూతన జీఎంగా ఎం.మనోహర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక జీఎం ఆఫీస్లో పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు
Read Moreఆన్లైన్లో రైతులు, భూముల లెక్కలు.. డేటా సేకరిస్తున్న సర్కారు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయశాఖ 11వ అగ్రికల్చర్ సెన్సస్ ఆన్లైన్ విధానానికి
Read Moreజాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు.. రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల పంచాయతీ ముదురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టిక్కెట్టు ఇవ్వడానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా
Read More












