ఐపీఎల్ కారణంగా భారత్ లో టెస్ట్ క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథం అన్నాడు. మిర్రర్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇయాన్ బోథం మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా ఇయాన్ మాటలతో ఏకీభవిస్తున్నారు. ‘ఇండియాలో ఇప్పుడు ఎవరూ టెస్ట్ క్రికెట్ చూడడానికి ఇష్టపడటం లేదు. ఐపీఎల్ వల్ల బీసీసీఐకి కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ మోజులో టెస్ట్ క్రికెట్ ను పట్టించుకోవడం మానేశారు. జనాలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ సంప్రదాయ ఆట మొదలై ఇప్పటికి వందేళ్లైంది. వేరే దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ, భారత్ పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తోంద’ని ఇయాన్ బోథం అన్నాడు.
Test Cricket : ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ మర్చిపోతున్నారు : ఇయాన్ బోథం
- ఆట
- February 3, 2023
లేటెస్ట్
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్