టెట్ పరీక్షకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొదటి పేపర్ కు మొత్తం 3,51,482 మంది అభ్యర్థులకుగానూ 3,18,506 మంది హాజరయ్యారు. దీంతో 90.62 శాతం హాజరు నమోదైంది. మరో 32,976 మంది టెట్ మొదటి పేపర్ కు గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 2,683 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఈసారి నుంచి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడీ కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం ఈసారి పేపర్ -1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ కారణాలతో టెట్ కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
టెట్ పేపర్ 1కు 90.62% హాజరు
- తెలంగాణం
- June 12, 2022
లేటెస్ట్
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
- Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ
- అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు
- ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
- Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!