ప్యాసింజర్ నగలనే కొట్టేసి పరారయ్యాడు ఓ ఆటో డ్రైవర్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో ఈ ఘటన జరిగింది. లక్డీకపూల్ నుండి కాకతీయ నగర్ లోని తమ ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు ఓ కుటుంబ సభ్యులు. ఇంటికి చేరిన తర్వాత ఆటోలో ఉన్న లగేజ్ దించేలోగానే ఆటోలో ఉన్న హాండ్ బ్యాగ్ తో పరారయ్యాడు ఆటో డ్రైవర్ ముదావత్ పెంట్య. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరేడ్మెట్ పోలీసులు నిందితుడు పెంట్యను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 తులాలకు పైగా బంగారు నగలు, 9 వేల రూపాయల నగదును ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఆర్థిక పరిస్థితులు బాగలేకనే దొంగతనానికి పాల్పడ్డట్లు నిందితుడు చెప్పాడు.
ప్యాసింజర్ నగలను కొట్టేసిన ఆటోడ్రైవర్
- హైదరాబాద్
- March 21, 2020
లేటెస్ట్
- టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
- Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు
- రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య
- ఎమ్మెల్యే కాకున్నా హరీశ్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ది : బండి సుధాకర్ గౌడ్
- మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
- సికింద్రాబాద్లో 11 నామినేషన్లు రిజెక్ట్..
- కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే
- ది 100 చిత్రం టీజర్ లాంచ్
- ముదిరాజ్లను బీసీ–ఎలో చేర్చొద్దు
- ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజినీర్.. బిల్డింగ్ NOCకి రూ.5 లక్షలు డిమాండ్
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు