గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాటం ఆగదు

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాటం ఆగదు

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు యుగతులసి ఫౌండేషన్ సభ్యులు. గోవుల అక్రమ రవాణా అడ్డుకునే బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. గో రక్షణ కోసం ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుండి  బహుదూర్ పుర మల్లన్న స్వామి గుడి వరకు గో మహా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గో సంరక్షణకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు యుగతులసీ ఫౌండేషన్ సభ్యులు.